Friday, February 15, 2019

అసంఘ‌టిత కార్మికుల కోసం పెన్ష‌న్..! ఎవ‌రు అర్హులు..? ఎలా పొందాలి..?

ఢిల్లీ/హైద‌రాబాద్ : దేశంలోని అసంఘ‌టిత కార్మికుల కోసం కేంద్ర ప్ర‌భుత్వం మ‌రో బ్రుహ‌త్క‌ర ప‌థ‌కాన్ని ప్ర‌వేశ పెడుతోంది. అసంఘటిత రంగంలోని కార్మికులకు 60 ఏళ్ల తర్వాత ప్రతి నెలా 3 వేల రూపాయ‌ల పింఛను ఇచ్చే ‘ప్రధానమంత్రి శ్రమయోగి మాన్‌ధన్‌' పథకం ప్రారంభం కానుంది. జీవిత చరమాంకంలో సామాజిక భద్రత, పనిచేసే శక్తి లేక నిస్సహాయులుగా ఉంటున్న

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2TXIXPK

0 comments:

Post a Comment