ఏపి కాంగ్రెస్ కీలక సమావేశం జరిగింది. ఈ సమవేశంలో వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేయాలని డిసైడ్ అయ్యా రు. 175 అసెంబ్లీ స్థానాలకు..25 లోక్సభ స్థానాలకు ఆశావాహుల నుండి దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించారు. దీని కోసం డిసిసి అధ్యక్షులకు బాధ్యతలు అప్పగించారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ సీనియర్లు 25 ప్రాంతాల్లో హోదా భరోసా యాత్ర నిర్వహించాలని సమావేశంలో తీర్మానించారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2G1K65Q
పోటీకి అభ్యర్దుల వడపోత : ప్రత్యేక హోదానే ప్రధానాస్త్రం : అన్ని స్థానాలకు పోటీ..!
Related Posts:
పట్టణ మధ్యతరగతికి జగన్ శుభవార్త- తక్కువ ధరతో సర్కారీ లే అవుట్లు-త్వరలో పాలసీఏపీలో పట్టణ మధ్య తరగతి ప్రజలకు సీఎం జగన్ మరో శుభవార్త చెప్పారు. ఇప్పటికే 31 లక్షల మంది పేదలకు ఇళ్ల స్ధలాలు పంచడమే కాకుండా వాటిలో ఇళ్ల నిర్మాణానికి కూ… Read More
మర్కజ్ తరహాలో... మళ్లీ అదే సమస్య ఉత్పన్నమవొచ్చు... రైతుల ఆందోళనలపై సుప్రీం కీలక వ్యాఖ్యలుదాదాపు గత 40 రోజులకు పైగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేపడుతున్న ఆందోళనలపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రైతుల నిరసన ప్ర… Read More
APPSC : ఏపీపీఎస్సీలో ప్రక్షాళన- పరీక్షలన్నీ ఆన్లైన్- లీకులకు చెక్-యూపీఎస్సీకి ప్రతిపాదనఏపీపీఎస్సీలో భారీ మార్పులకు ఏపీ సర్కార్ సిద్ధమవుతోంది. మారుతున్న పరిస్ధితులను దృష్టిలో ఉంచుకుని పరీక్షలను ఇకపై ఆన్లైన్లోనే నిర్వహించేందుకు అనుగుణంగ… Read More
Sabarimala: శబరిమల అయ్యప్ప భక్తుల సంఖ్య తగ్గించండి, సుప్రీంలో కేరళ ప్రభుత్వం మరోసారి వాదన !శబరిమల/ కొచ్చి/ న్యూఢిల్లీ: పవిత్ర పుణ్యక్షేత్రం అయిన శబరిమల అయ్యప్పస్వామి ఆలయానికి వచ్చే భక్తులను తగ్గించాలని కేరళ ప్రభుత్వం మరోసారి ప్రయత్నాలు చేసిం… Read More
అఖిల ప్రియ బెయిల్ పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా.. కౌంటర్ దాఖలు చెయ్యాలన్న కోర్టుతెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన బోయినపల్లి కిడ్నాప్ కేసులో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. బోయినపల్లి కిడ్నాప్ కేసులో ప్రధాన సూత్రధారి అని పోల… Read More
0 comments:
Post a Comment