Thursday, January 7, 2021

మర్కజ్‌ తరహాలో... మళ్లీ అదే సమస్య ఉత్పన్నమవొచ్చు... రైతుల ఆందోళనలపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

దాదాపు గత 40 రోజులకు పైగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేపడుతున్న ఆందోళనలపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రైతుల నిరసన ప్రదేశాల్లో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే గతేడాది 'తబ్లిగీ జమాత్‌' కారణంగా ఎదురైన సమస్య మళ్లీ ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని న్యాయస్థానం పేర్కొంది. 'ఆందోళనల్లో పాల్గొంటున్న రైతులకు కోవిడ్ 19 సోకకుండా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nhwPHm

Related Posts:

0 comments:

Post a Comment