Thursday, January 7, 2021

అఖిల ప్రియ బెయిల్ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా.. కౌంటర్ దాఖలు చెయ్యాలన్న కోర్టు

తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన బోయినపల్లి కిడ్నాప్ కేసులో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. బోయినపల్లి కిడ్నాప్ కేసులో ప్రధాన సూత్రధారి అని పోలీసులు చెబుతున్న భూమా అఖిలప్రియ తన అనారోగ్య కారణాల దృష్ట్యా, తాను గర్భవతి అయిన కారణంగా తనకు బెయిల్ మంజూరు చేయాలని బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రోజు సికింద్రాబాదు కోర్టులో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3biNUhY

0 comments:

Post a Comment