లక్నో: సమాజ్వాది పార్టీ సుప్రీం ములాయం సింగ్ యాదవ్ బుధవారం లోకసభలో చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. నరేంద్ర మోడీ మళ్లీ ప్రధాని కావాలని, ఆయన సమర్థవంత నేత అని పార్లమెంటు ముగింపు సమావేశాల సందర్భంగా అన్నారు. ఎన్డీయేకు ఈసారికి ఇవి చివరి సమావేశాలు. ఆ తర్వాత ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో లోకసభలో ఈ టర్మ్కు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Ea3Ku6
Thursday, February 14, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment