మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కుటుంబం చిక్కుల్లో చిక్కకుంది. నాడు టీడీపీ హయాంలో స్పీకర్గా వ్యవహరించిన కోడెల పేరుతో ఆయన సంతానం చేసిన అక్రమాలు బయటకు వస్తున్నాయి.ప్రతీ రోజు బాధితులు వారి పైన ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. దీని పైన వైసీపీ నేత విజయ సాయిరెడ్డి పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. ఇదే సమయంలో కోడెలకు మద్దతుగా
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2FkyWXH
జగన్ ఫిక్స్ చేస్తారా: ఒంటరైన కోడెల..పార్టీ నుండి నో సపోర్ట్: టీడీపీలో కంటిన్యూ అవుతారా..!
Related Posts:
మీ మన్ కీ బాత్ ఎవరిక్కావాలి.. జన్ కీ బాత్ వినండి: నరేంద్ర మోడీకి ఉద్ధవ్ థాకరే చురకలుముంబై: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘోర ఓటమి పాలు కావడం పట్ల రాజకీయ ప్రత్యర్థుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి. ప్రధానమంత్రి నరేంద… Read More
ఏపీ రాజధానిపై కేశినేని నానీ ప్రశ్న ... మరోసారి రాజధానిపై కుండ బద్దలు కొట్టిన కేంద్రంఏపీ రాజధానిపై రగడ ఇంకా కొనసాగుతూనే ఉంది. నిన్నా మొన్నాటి దాకా రాజధాని వ్యవహారంలో కేంద్రం జోక్యం చేసుకుంటుంది అని భావిస్తే ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో… Read More
27 ఏళ్లపాటు అధికారానికి దూరం.. 200 ఎంపీలు, 11 మంది సీఎంల శ్రమ వృధా.. బీజేపీ ఎందుకు ఓడిందంటే..ఏదైనా ఒక రాష్ట్రంలో గెలవాలనిగానీ బీజేపీగానీ కంకణం కట్టుకుంటే.. దాన్ని సాధించడానికి విపరీతంగా కష్టపడటం.. చాలా రాష్ట్రాల్లో మహామహా పార్టీలను మట్టికరిపిం… Read More
బీజేపీలో జేవీఎం(పీ) విలీనం: డేట్ ఫిక్స్ చేసిన పార్టీ అధినేత బాబూలాల్ మరాండిరాంచీ: తమ పార్టీ భారతీయ జనతా పార్టీలో విలీనం చేస్తున్నట్లు జార్ఖండ్ వికాస్ మోర్చా(ప్రజాతాంత్రిక్) అధినేత బాబూలాల్ బాబులాల్ మరాండి మంగళవారం ప్రకటించారు… Read More
Delhi assembly results 2020: బెట్టింగ్ బజార్ లో ఆప్ హవా, బీజేపీ కథ క్లైమాక్స్ !న్యూఢిల్లీ/ముంబై: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల 2020లో అమ్ ఆద్మీ పార్టీ భారీ విజయం దిశగా దూసుకెళ్తోంది. మొత్తం 70 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్న ఢిల్లీ… Read More
0 comments:
Post a Comment