తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసారు. తాము తిరిగి అధికారంలోకి వస్తే తన ఆటలు సాగవని కేసీఆర్ ఏపిలో జగన్ను సామంత రాజుగా పెట్టుకోవాలని చూస్తున్నారని ఆరో పించారు. హైదరాబాద్ లో ఆస్తులు ఉన్న నేతలను బెదిరించి వైసిపి లో చేరుస్తున్నారని ఆరోపించారు. ఇక, సినీ హీరో నాగార్జున వైసిపి అధినేత జగన్ తో సమావేశం అవ్వటాన్ని తప్పుబట్టారు....
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Sf1Pbs
వైసిపి లో చేరాలని బెదిరిస్తున్నారు :నాగార్జున జగన్ ను ఎలా కలుస్తారు: చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు
Related Posts:
ఇష్టంగా సెక్స్ మార్పిడి.. అబ్బాయితో సహజీవనం.. మర్మాంగం దెబ్బతినడంతో దారుణంమగపిల్లాడిగా పుట్టినప్పటికీ.. టీనేజ్ వచ్చేసరికి తనలో ఆ లక్షణాలు లేవని తెల్సుకున్నాడు.. ఇకపై అమ్మాయిగానే ఉండాలని నిర్ణయించుకున్నాడు.. ఎంతో ఇష్టంతో సెక్… Read More
మున్సిపల్ ఎన్నికలపై కోర్టుకెళతాం, నోటిఫికేషన్ ఇచ్చిన మరునాడే నామినేషన్లపై ఉత్తమ్ అభ్యంతరంమున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు చేసిన మరునాడే నోటిఫికేషన్ ఇవ్వడంపై అనుమానం వస్తుందని పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి అన్నారు. రెండురోజులకే అంటే … Read More
ఆమె ఫైర్ బ్రాండ్.. అంతకంటే మంచి అమ్మ కూడా.. మమతకు బర్త్ డే విషెస్దేశ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా ముద్రపడిన నేత మమతా బెనర్జీ. గత కొద్ది రోజులుగా ఆమె సాధారణ పరిపాలనను చూసుకుంటూనే వివాదాస్పదన పౌరసత్వ సవరణ చట్టానికి వ్య… Read More
ప్రజలు మేల్కోవాలి: వైఎస్ జగన్తో కేసీఆర్ కుమ్మక్కంటూ నాగం, రావుల ఫైర్హైదరాబాద్: తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై కాంగ్రెస్ సీనియర్ నేత నాగం జనార్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఆదివారం పోతిరెడ్డిపాడు హ… Read More
క్షమించు బాపు.. గుజరాత్ లో మహాత్ముడి విగ్రహం ధ్వంసం.. బీజేపీపై విమర్శలుఆయన.. అహింస మార్గంలో బ్రిటిషర్లతో పోరాడి దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చారు. జాతిపితగా ప్రజల మన్ననలు పొందారు. చనిపోయి దశాబ్ధాలు గడుస్తున్నా మహాత్మా గా… Read More
0 comments:
Post a Comment