తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసారు. తాము తిరిగి అధికారంలోకి వస్తే తన ఆటలు సాగవని కేసీఆర్ ఏపిలో జగన్ను సామంత రాజుగా పెట్టుకోవాలని చూస్తున్నారని ఆరో పించారు. హైదరాబాద్ లో ఆస్తులు ఉన్న నేతలను బెదిరించి వైసిపి లో చేరుస్తున్నారని ఆరోపించారు. ఇక, సినీ హీరో నాగార్జున వైసిపి అధినేత జగన్ తో సమావేశం అవ్వటాన్ని తప్పుబట్టారు....
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Sf1Pbs
వైసిపి లో చేరాలని బెదిరిస్తున్నారు :నాగార్జున జగన్ ను ఎలా కలుస్తారు: చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు
Related Posts:
మహిళను రెండో పెళ్లి చేసుకున్న తల్లి... విచిత్ర ప్రవర్తన.. శివుడు,శక్తి అంటూ కన్నబిడ్డలనే నరబలికి...తమిళనాడులో ఓ విచిత్ర ఘటన వెలుగుచూసింది. రెండు నెలల క్రితం ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా మదనపల్లెలో వెలుగుచూసిన సంఘటనను గుర్తుకు తెచ్చేలా ఈ సంఘటన క… Read More
చంద్రబాబుపై రాళ్ళ దాడి ఆధారాల్లేవన్న డీఐజీ .. తిరుపతి ఇష్యూ సీరియస్ అంటున్న తెలుగు తమ్ముళ్ళు !!తిరుపతి ఉప ఎన్నికల ప్రచారం వేళ టీడీపీ అధినేత చంద్రబాబు సభను అడ్డుకోవాలని రాళ్ల దాడి చేసినట్టు పేర్కొన్న తెలుగుదేశం పార్టీ నేతలు దీనికి బాధ్యులు వైసీపీ… Read More
రేపటితో తిరుపతిలో గప్చుప్-చంద్రబాబుపై దాడి, గురుమూర్తి కులం ప్రభావమెంత ?ఏకపక్షంగా సాగుతుందని భావించిన తిరుపతి ఉపఎన్నిక కాస్తా చివరికొచ్చేసరికి హోరాహోరీగా మారిపోయింది. నోటిఫికేషన్ తర్వాత ఉన్న పరిస్దితులు చివరి వరకూ కొనసాగక… Read More
కుంభమేళా.. మరో తబ్లిగీ జమాత్: వెయ్యికి పైగా కరోనా కేసులు: ఆ పోలిక వద్దంటోన్న సీఎండెహ్రాడూన్: ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో కొనసాగుతోన్న కుంభమేళాకు లక్షలాది మంది యాత్రికులు హాజరవుతున్నారు. గంగానదిలో పుణ్యస్నానాలను ఆచరిస్తోన్నారు. ఇద… Read More
సాగర్ ఉపఎన్నిక : నేడే హాలియాలో కేసీఆర్ బహిరంగ సభ... 'పెద్దలు జానారెడ్డి'పై డైరెక్ట్ ఎటాక్ చేస్తారా?నాగార్జునసాగర్ ఉపఎన్నిక ప్రచార పర్వం తుది అంకానికి చేరింది. క్లైమాక్స్లో గులాబీ బాస్ కేసీఆర్ సాగర్ గడ్డపై అడుగుపెట్టనున్నారు. బుధవారం(ఏప్రిల్ 14) హాల… Read More
0 comments:
Post a Comment