చాలా పాపులర్ అయిన ఆన్లైన్ గేమ్ పబ్జీ గేమ్ కు సంబంధించి రోజుకో ఘటన జరుగుతోంది. మొన్నటికి మొన్న ఒక అతను పబ్జీ ఆడుతూ మంచినీళ్లు అనుకొని యాసిడ్ తాగితే, రైల్వే ట్రాక్ పై కూర్చుని పబ్జీ ఆడుతూ రైలు వచ్చేది పట్టించుకోకుండా రైలు ఢీకొని ఇద్దరు మృతి చెందారు. ఇక తాజాగా సిద్దిపేటలో ఒక యువకుడు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CDPc51
పబ్జీ ఆడుతూ అదృశ్యమైన బాలుడు ..పబ్జీ ఎఫెక్ట్ అంటున్న తల్లిదండ్రులు
Related Posts:
చంద్రబాబు పాలన సగం అంతమైంది, జనరంజకమైన జగన్ పాలన రాబోతుంది : బోత్సఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు సీఎం చంద్రబాబునాయుడు అధికారిక సమీక్షలు ఎలా నిర్వహిస్తారని వైసీపి నేత బోత్స సత్యనారయణ ప్రశ్నించారు. కోడ్ అమలులో ఉన్న సమయ… Read More
మెట్రోకు బాగా మరిగిన జనం..! ఫుల్ జోష్ తో దూసుకెళ్తున్న మెట్రో..!!హైదరాబాద్: నగరంలో మెట్రో మెరుపులు మెరిపిస్తోంది. ఏ కారిడార్ చూసినా జన సందోహంతో కిటకిటలాడుతోంది. ముఖ్యంగా అమీర్ పేట-మాదాపూర్ రూట్ లో ప్రయాణీకులతో కిక్క… Read More
దేశవ్యాప్తంగా గుడ్ ఫ్రైడే వేడకలుదేశవ్యాప్తంగా గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా జరిగాయి. క్రైస్తవులు తమ కోసం ప్రాణాలు అర్పించిన యేసును భక్తి శ్రద్ధలతో తలుచుకున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు … Read More
కర్నూలులో సీయం తేల్చేసారు: సమీక్షకు ఆ ఏడుగురు డుమ్మా: అసలు కారణం అదేనా..!ముఖ్యమంత్రి చంద్రబాబు కర్నూలు పర్యటనలో ఆసక్తి కర అంశాలు చోటు చేసుకున్నాయి. పోలింగ్ తరువాత జిల్లాలో పోలింగ్ సరళి పైన చర్చించేందుకు టిడిపి … Read More
బీసీ జనాభ లేక్కించండి లేదంటే కోర్టు దిక్కారణ కేసుబీసీ జనాభా తోపాటు ,ఓట్ల లెక్కింపు పై హైకోర్టు, తెలంగాణ ప్రభుత్వంపై సిరియస్ అయింది, కోర్టు ఆదేశాలను అమలు చేయని రాష్ట్ర ప్రభుత్వం పై చర్యలు చేపడతామని హె… Read More
0 comments:
Post a Comment