Wednesday, March 20, 2019

ఛత్తీస్ గఢ్ లో సిట్టింగ్ ఎంపీలకు బీజేపీ షాక్

ఢిల్లీ : లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలకు పదునుపెడుతోంది. ఇందులో భాగంగా కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు వెనుకాడటం లేదు. తాజాగా కమలదళం ఛత్తీస్ గడ్ లో 10 మంది సిట్టింగ్ ఎంపీలకు షాక్ ఇచ్చింది. వారందరికీ టికెట్ ఇచ్చేందుకు నిరాకరించింది. సిట్టింగ్ ఎంపీల స్థానంలో కొత్తవారికి అవకాశం ఇవ్వాలని బీజేపీ నిర్ణయించింది. అసెంబ్లీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WddiLa

Related Posts:

0 comments:

Post a Comment