జమ్మూకశ్మీర్లో గురువారం సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై జరిగిన ఉగ్రదాడిలో 44 మంది జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. భద్రతపై కేబినెట్ కమిటీ సమీక్ష సమావేశం తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ వందేభారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉగ్రవాదుల దాడిలో అమరులైన జవాన్ల కోసం రెండు నిమిషాలు మౌనం వహించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ పాకిస్తాన్పై నిప్పులు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2TPVwwJ
ఉగ్రదాడిపై ప్రతీకారం తీర్చుకుంటాం...వదిలేది లేదు: ప్రధాని మోడీ
Related Posts:
కాంగ్రెస్ ముక్త్ భారత్తోనే పేదరిక నిర్మూలన : రాజ్నాథ్ సింగ్కోల్ కతా : దేశంలో పేదరికానికి కారణం కాంగ్రెస్ పార్టీయేనని విమర్శించారు కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి అధికారంలో ఉన్న కాం… Read More
రోగులతో ఆ సంబంధాలొద్దువైద్యో నారాయణో హరి అన్నారు పెద్దలు. అంటే వైద్యుడు దేవుడితో సమానం అని అర్థం. బిడ్డకు జన్మనిచ్చి తల్లి ప్రాణం పోస్తే.. ప్రాణాపాయంలో మనిషిని కాపాడే వ్యక్… Read More
కబ్జాలపై కొరడా ...దేవుడి భూములు కబ్జా చేస్తే క్రిమినల్ కేసులు .. ఇదే లాస్ట్ వార్నింగ్తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కబ్జారాయుళ్ళు రెచ్చిపోతున్నారు. దేవుడి మాన్యాలు సైతం వదిలిపెట్టకుండా కబ్జా చేస్తున్నారు. అయితే ఈ కబ్జారాయుళ్ల పై కొరడా ఝళిప… Read More
కేటీపీఎస్లో ఆగిన పవర్ ప్రొడక్షన్.. రోజుకు 3 కోట్లు నష్టం..!భద్రాద్రి : పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (KTPS) లోని 7వ దశలో పవర్ ప్రొడక్షన్ ఆగిపోయింది. సాంకేతిక కారణాలతో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడం… Read More
హార్దిక్ పటేల్ చెంప ఛెళ్లుమనిపించిన దుండగుడు (వీడియో)అహ్మదాబాద్ : ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న కాంగ్రెస్ నేత హార్దిక్ పటేల్కు చేదు అనుభవం ఎదురైంది. గుజరాత్ సురేంద్రనగర్ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో ప్రస… Read More
0 comments:
Post a Comment