జమ్మూకశ్మీర్లో గురువారం సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై జరిగిన ఉగ్రదాడిలో 44 మంది జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. భద్రతపై కేబినెట్ కమిటీ సమీక్ష సమావేశం తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ వందేభారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉగ్రవాదుల దాడిలో అమరులైన జవాన్ల కోసం రెండు నిమిషాలు మౌనం వహించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ పాకిస్తాన్పై నిప్పులు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2TPVwwJ
ఉగ్రదాడిపై ప్రతీకారం తీర్చుకుంటాం...వదిలేది లేదు: ప్రధాని మోడీ
Related Posts:
Jeff Bezos Space Trip : నేడే జెఫె బెజోస్ అంతరిక్షయానం... ఏ సమయానికి,ఎక్కడ ప్రారంభమవుతుందంటేప్రపంచ కుబేరుడు, ఆమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ మంగళవారం(జులై 20) అంతరిక్షంలో అడుగుపెట్టనున్నారు. జెఫ్ బెజోస్తో పాటు ఆయన సోదరుడు మార్క్,82 ఏళ్ల మాజీ పైల… Read More
Transgender Clinics : దేశంలోనే మొట్టమొదటిసారిగా హైదరాబాద్లో ట్రాన్స్జెండర్ క్లినిక్స్దేశంలోనే మొట్టమొదటిసారిగా హైదరాబాద్లో ట్రాన్స్జెండర్ క్లినిక్లు ఏర్పాటయ్యాయి. నగరంలోని నారాయణగూడలో ఈ ఏడాది జనవరి 29న తొలి క్లినిక్ ఏర్పాటవగా జులై 1… Read More
IPS RS Praveen Kumar : హుజురాబాద్ ఉపఎన్నికలో పోటీపై ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ రియాక్షన్ ఇదే...హుజురాబాద్ ఉపఎన్నికలో పోటీ చేసే ఆలోచన తనకు లేదని ఐపీఎస్ అధికారి,సాంఘీక సంక్షేమ గురుకులాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. రాజకీయాల్లోక… Read More
US advisory: భారత్కు అమెరికా గుడ్న్యూస్: ఇంకొద్దిరోజుల్లో..!వాషింగ్టన్: భారత్లో కరోనా వైరస్ సెకెండ్ వేవ్ నెలకొల్పిన సంక్షోభ పరిస్థితులు తగ్గుముఖం పట్టాయి. రోజువారీ కేసులు పరిమితంగా నమోదవుతోన్నాయి. 40 వేల కంటే … Read More
Jammu Kashmir : పోలీస్ కానిస్టేబుల్ భార్య,కూతురిపై ఉగ్రవాదుల కాల్పులు...జమ్మూకశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలో ఉన్న కొకాగండ్ ప్రాంతంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. మంగళవారం(జులై 20) సాయంత్రం ఓ పోలీస్ అధికారి ఇంట్లోకి చొరబడ్డ ఉగ… Read More
0 comments:
Post a Comment