ఏపీలో తాజా రాజకీయ పరిణామాల నేపధ్యంలో నేతల మాటల తూటాలు పేలుతున్నాయి . ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ మహిళానేత, అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ తీవ్ర విమర్శలు గుప్పించారు. మీడియాతో మాట్లాడిన ఆమె.. కరోనాను జాతీయవిపత్తుగా ప్రకటించినా, కేంద్రం తక్షణ చర్యలు చేపట్టాలని రాష్ట్రాలకు సూచించినా జగన్ ప్రభుత్వానికి పట్టడం లేదని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U08FpD
Tuesday, March 17, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment