ఏపీలో తాజా రాజకీయ పరిణామాల నేపధ్యంలో నేతల మాటల తూటాలు పేలుతున్నాయి . ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ మహిళానేత, అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ తీవ్ర విమర్శలు గుప్పించారు. మీడియాతో మాట్లాడిన ఆమె.. కరోనాను జాతీయవిపత్తుగా ప్రకటించినా, కేంద్రం తక్షణ చర్యలు చేపట్టాలని రాష్ట్రాలకు సూచించినా జగన్ ప్రభుత్వానికి పట్టడం లేదని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U08FpD
ఇండియన్ పోలీస్ సర్వీసా? జగన్ పోలీస్ సర్వీసా?: జగన్ కు పంచుమర్తి పంచ్
Related Posts:
వారసుడిని కనాల్సిందే... నాతో ఉండు... కోడలికి మామ లైంగిక వేధింపులు...ఆమెది ప్రేమ వివాహం. ఇద్దరు పిల్లల తల్లి. అయితే కొడుకును కనలేదన్న కారణంతో భర్త తరుచూ వేధించడం మొదలుపెట్టాడు. దీంతో మామయ్యతో చెప్తే కాస్త మందలిస్తాడని భ… Read More
నో వార్.. నో పీస్! ఏ పరిస్థితినైనా ఎదుర్కొంటాం, సిద్ధంగా ఉన్నాం: ఐఏఎఫ్ చీఫ్ భదౌరియాన్యూఢిల్లీ: సరిహద్దుల్లో చైనా ఎలాంటి దుస్సాహాసాలకు పాల్పడినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని భారత వైమానిక దళం(ఐఏఎఫ్) అధిపతి, ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కే… Read More
సోనూసూద్కు అరుదైన పురస్కారం: వరించిన అంతర్జాతీయ అవార్డుసోనూసూద్.. ఏ ప్రతిఫలం ఆశించకుండా సహాయ కార్యక్రమాలు చేశారు. దాదాపు 7 వేల పైచిలుకు మందికి హెల్ప్ చేశారు. సోనూ సూద్ చేసిన సాయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవు… Read More
కరెంట్ బిల్లుల మొత్తం బకాయి ఒకేసారి చెల్లించాలంటున్న అధికారులు.!కట్టలేమంటున్న సామాన్యులు.!హైదరాబాద్ : కరోనా కష్టకాలంలో తెరమీకు వచ్చిన కరెంటు బిల్లుల చెల్లింపు కష్టాలు సామాన్యుడికి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కరోనా వైరస్ ను కట్టడి చేసే క్రమంలో… Read More
బాబ్రీ మసీదు కూల్చివేత కేసు - ఇంకొద్ది గంటల్లో తీర్పు - నేరపూరిత కుట్ర తేలేనా? - అసలేం జరిగిందంటేస్వాతంత్ర్యం తరువాత దేశంలో రాజకీయ గమనాన్ని మార్చేసిన సంఘటన.. 1992 బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన. దీనికి సంబంధించి రెండు ప్రధాన అంశాల్లో మొదటిదైన భూవివాదం… Read More
0 comments:
Post a Comment