హైదరాబాద్: దేశంలో కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. ఇప్పటికే మూడు ల్యాబ్లు, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఐసోలేషన్ వార్డుల ఏర్పాటు, చికిత్స అవకాశం కల్పించిన సర్కారు.. తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. గచ్చిబౌలి స్టేడియాన్ని 50 పడకల క్వారంటైన్ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. స్టేడియంలోని అథ్లెటిక్ క్రీడా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33olpJJ
కరోనా క్వారంటైన్ కేంద్రంగా గచ్చిబౌలి స్టేడియం!: తప్పుడు ప్రచారం చేస్తే కేసులు
Related Posts:
చార్మీనార్ ఎక్స్ప్రెస్ లో పోగలు , ఆర్పిన సిబ్బందినాంపల్లి స్టేషన్ లో నిలిచి ఉన్న చార్మీనార్ ఎక్స్ ప్రెస్ లో మంటలు చెలరేగాయి, స్టేషన్ లోని ప్లాట్ఫాం లో నిలిచి ఉన్న చార్మీనార్ ఎక్స్ ప్రెస్ లో ఒక్కసారి… Read More
సీఈసీ మరో సంచలనం : ప్రకాశం జిల్లా ఎస్పీపై బదిలీ వేటు, మంగళగిరి, తాడేపల్లి సీఐపై కూడా,అమరావతి : ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వేళ అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా అధికారులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేస్… Read More
రెచ్చిపోయిన ఎమ్మెల్యే కొడుకు.. కారు పేపర్లు అడిగితే పోలీసునే కొట్టాడు..!లక్నో : ఉత్తరప్రదేశ్ లో ఎమ్మెల్యే కొడుకు రెచ్చిపోయాడు. నా కారునే ఆపుతావా అంటూ పోలీసుపై చేయి చేసుకున్నాడు. ఝాన్సీ జిల్లాలోని గురుసరయ్ ఏరియాలో ఈ ఘటన జరి… Read More
పెళ్లి అని మభ్యపెట్టి, అదనుచూసి బంగారం ఎత్తుకెళ్లాడునాగోల్ : పెళ్లి చేసుకుంటానని చెప్పి, నగలతో ఊడాయించిన ఓ ప్రబుద్ధుడి ఆటను పోలీసులు కట్టించారు. టెక్నాలజీ ఉపయోగించి నిందితుడిని మొబైల్ ఆధారంగా పట్టుకొన్న… Read More
అక్క రూపంలో ఉన్న రాక్షసీ, తమ్ముడిని చంపి మర్మాంగాలను కోసీ తినేసిన అక్కాఅక్క రూపంలో ఉన్న రాక్షసీ, తమ్ముడిని చంపి మర్మాంగాలను కోసీ తినేసిన అక్కా , బ్రెజిల్ లో వింత దారుణ సంఘటన గత గురువారం జరిగింది, మూడనమ్మకాల లేక ,డ్రగ్స్ మ… Read More
0 comments:
Post a Comment