Monday, March 16, 2020

కరోనా క్వారంటైన్ కేంద్రంగా గచ్చిబౌలి స్టేడియం!: తప్పుడు ప్రచారం చేస్తే కేసులు

హైదరాబాద్: దేశంలో కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. ఇప్పటికే మూడు ల్యాబ్‌లు, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఐసోలేషన్ వార్డుల ఏర్పాటు, చికిత్స అవకాశం కల్పించిన సర్కారు.. తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. గచ్చిబౌలి స్టేడియాన్ని 50 పడకల క్వారంటైన్ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. స్టేడియంలోని అథ్లెటిక్ క్రీడా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33olpJJ

0 comments:

Post a Comment