Sunday, February 10, 2019

మోదీని అడ్డుకుంటే త‌గిన మూల్యం త‌ప్ప‌దు : ప్ర‌ధాని నిజాలు చెబుతార‌నే : బిజెపి నేత‌లు..!

ప్ర‌ధాని మోదీ గుంటూరు ప‌ర్య‌ట‌న పై నిర‌స‌న‌లు వెల్లువెత్తుతున్నాయి. స్వ‌యంగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నిర‌స‌న లకు పిలుపునిచ్చారు. వామ‌ప‌క్ష నేత‌లు నిర‌స‌న‌లు కొన‌సాగిస్తున్నారు. ప‌లు చోట్ల మోదీకి ఏపిలోకి ఎంట్రీ లేదంటూ హోర్డింగ్‌లు ఏర్పాటు చేసారు. దీని పై బిజెపి నేత‌లు తీవ్రంగా స్పందిస్తున్నారు. మోదీ ప‌ర్య‌ట‌న‌ను అడ్డుకుంటే త‌గి న మూల్యం చెల్లించుకుంటార‌ని హెచ్చ‌రిస్తున్నారు..

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2DqI6Aa

0 comments:

Post a Comment