ప్రధాని మోదీ గుంటూరు పర్యటన పై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నిరసన లకు పిలుపునిచ్చారు. వామపక్ష నేతలు నిరసనలు కొనసాగిస్తున్నారు. పలు చోట్ల మోదీకి ఏపిలోకి ఎంట్రీ లేదంటూ హోర్డింగ్లు ఏర్పాటు చేసారు. దీని పై బిజెపి నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. మోదీ పర్యటనను అడ్డుకుంటే తగి న మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరిస్తున్నారు..
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2DqI6Aa
మోదీని అడ్డుకుంటే తగిన మూల్యం తప్పదు : ప్రధాని నిజాలు చెబుతారనే : బిజెపి నేతలు..!
Related Posts:
జేఎన్యూలో మళ్లీ హైటెన్షన్: రాష్ట్రపతిభవన్ వరకు ర్యాలీ, వీసీ సస్పెండ్కు డిమాండ్, అరెస్ట్, విడుదలజవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థులు చేపట్టిన ర్యాలీ ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఈ నెల 5వ తేదీన జరిగిన దాడులకు కారణం వైస్ చాన్స్లర్ ఎ… Read More
అమ్మ అంటే అప్యాయత, నాన్న నమ్మకం, తెలుగు మరవొద్దు: సంక్రాంతి సంబరాల్లో వెంకయ్యనాయుడుపాశ్చాత్య వ్యామోహంలో పడి మాతృభాషను మరచిపోతున్నామని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. ఏ భాషలో చదివిన మాతృభాషను మరచిపోవద్దని సూచించారు. మాతృభా… Read More
మరో 4 రోజులు గడిస్తే మేజర్.. ఇంతలో ఒకరి చావుకు కారణమయ్యాడు.. అయినా శిక్ష లేదుఢిల్లీలో 2016లో ఓ టీనేజర్ అతివేగంగా కారు నడిపి ఓ వ్యక్తి మృతికి కారణమయ్యాడు. అయితే అప్పటికి ఆ టీనేజర్ వయసు 17 ఏళ్లు మాత్రమే. మరో నాలుగు రోజులు గడిస్తే… Read More
అమరావతా? మూడు రాజధానులా? : దానికే జై కొట్టిన కాంగ్రెస్ కీలక నేత జైరాం రమేష్ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదనపై అన్ని పార్టీలు తమ వైఖరిని ప్రకటించినా.. కాంగ్రెస్ మాత్రం ఇప్పటివరకు తమ వైఖరిని స్పష్టం చేయలేదు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ జ… Read More
దీపిక సినిమాకు కాంగ్రెస్ సీఎంల ప్రచారం.. పన్నురాయితీ.. ఫ్యామిలీతో కలిసి ‘చపాక్’ చూడాలని వినతి..యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితగాథ ఆధారంగా, స్టార్ హీరోయిన దీపిక పదుకొనె ముఖ్యపాత్రలో నటించిన ‘చపాక్'సినిమాకు మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్ ప్రభుత… Read More
0 comments:
Post a Comment