ప్రధాని మోదీ గుంటూరు పర్యటన పై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నిరసన లకు పిలుపునిచ్చారు. వామపక్ష నేతలు నిరసనలు కొనసాగిస్తున్నారు. పలు చోట్ల మోదీకి ఏపిలోకి ఎంట్రీ లేదంటూ హోర్డింగ్లు ఏర్పాటు చేసారు. దీని పై బిజెపి నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. మోదీ పర్యటనను అడ్డుకుంటే తగి న మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరిస్తున్నారు..
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2DqI6Aa
మోదీని అడ్డుకుంటే తగిన మూల్యం తప్పదు : ప్రధాని నిజాలు చెబుతారనే : బిజెపి నేతలు..!
Related Posts:
జూబ్లీహిల్స్లో పేలుడు, ఒకరికి గాయాలు: డిటోనేటర్ పేలినట్లుగా అనుమానాలుహైదరాబాద్: జూబ్లీహిల్స్లోని వెంకటగిరిలో మంగళవారం సాయంత్రం పేలుడు చోటు చేసుకుంది. ఇక్కడి అజయ్ బార్ వద్ద ఈ పేలుడు జరిగింది. పేలుడు ధాటికి ఒకరికి తీవ్ర … Read More
నిరుపేద ఎమ్మెల్యే, వింటే షాకవుతారు: పూరిగుడిసెలో ఉంటున్న ఎమ్మెల్యేకు ఇల్లు కట్టిస్తున్న ప్రజలుభోపాల్: మధ్యప్రదేశ్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నుంచి గెలిచిన ఓ ప్రజాప్రతినిధి (ఎమ్మెల్యే)కు కనీసం ఇల్లు కూడా లేదు… Read More
లోకసభ ఎన్నికలు: రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక లేఖలున్యూఢిల్లీ: లోకసభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఎన్నికల సంఘం ప్రధాన అధికారులకు, ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర… Read More
నాకెవరూ చెప్పలేదు: కోట్ల చేరికపై కేఈ కినుక, చంద్రబాబుపై అసహనం! 'రాష్ట్రమంతా ప్రభావం'కర్నూలు: కాంగ్రెస్ పార్టీ కర్నూలు సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తీర్థం తీసుకుంటున్నారు. ఆయన సోమవారం ఆంధ్… Read More
అమరావతి స్వాధీనం.. కొల్లగొడతానని మాట్లాడుతారా: పవన్ కళ్యాణ్పై యామిని నిప్పులుఅమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన తెలుగుదేశం పార్టీ అధికార ప్రతి… Read More
0 comments:
Post a Comment