ప్రధాని మోదీ గుంటూరు పర్యటన పై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నిరసన లకు పిలుపునిచ్చారు. వామపక్ష నేతలు నిరసనలు కొనసాగిస్తున్నారు. పలు చోట్ల మోదీకి ఏపిలోకి ఎంట్రీ లేదంటూ హోర్డింగ్లు ఏర్పాటు చేసారు. దీని పై బిజెపి నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. మోదీ పర్యటనను అడ్డుకుంటే తగి న మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరిస్తున్నారు..
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2DqI6Aa
మోదీని అడ్డుకుంటే తగిన మూల్యం తప్పదు : ప్రధాని నిజాలు చెబుతారనే : బిజెపి నేతలు..!
Related Posts:
శనిగ్రహ దోషాలు నివారణకు ఏం చేయాలి?2 ఫిబ్రవరి 2019 శనివారం రోజు శని త్రయోదశి. గోచారరిత్య అర్ధాష్టమ, అష్టమ, ఏలినాటి శని ప్రభావం నడుస్తున్నవారు శని దేవున్ని ఈ రోజు ప్రసన్నం చేసుకుంటే శుభం… Read More
దక్షిణ మధ్య రైల్వేకు దాదాపు రూ.6వేల కోట్లు: ఏపీ-తెలంగాణల్లో వేటికి ఎన్ని నిధులు?న్యూఢిల్లీ/హైదరాబాద్/అమరావతి: దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులకు ఈ కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించారు. కొత్త ప్రతిపాదనల… Read More
డబుల్ ధమాకా: ఇలా చేస్తే రూ.5 లక్షలు కాదు.. రూ.10లక్షల వరకు ఇన్కం ట్యాక్స్ ఉండదు!న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోడీ మధ్య వేతన జీవులకు, రైతులకు, సామాన్యులకు భారీ ఊరట కల్పించారు. సాధారణంగా ఎవరైనా ఎన్నికలకు ము… Read More
మరోసారి విపక్షాల భేటీ: రాహుల్ గాంధీ పక్కనే బ్లాక్ డ్రెస్తో చంద్రబాబుఅమరావతి/న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో విపక్షాలు మరోసారి కలిశాయి. సేవ్ ది నేషన్ - సేవ్ డెమోక్రసీ పేరుతో ఎన్డీయేతర పక్షాలు ఢిల్లీలోని కానిస్ట… Read More
వుమెన్ వింగ్: తొలి జాబితా విడుదల చేసిన పవన్ కళ్యాణ్, ఎవరెవరు అంటే?అమరావతి: దేశ రాజకీయాల్లో జవాబుదారీతనం తీసుకురావాలని, ఈ దేశ రాజకీయాలు అభివృద్ధి కాముకులైన మేధావులతో ఉండాలని, లాభాపేక్షలేని రాజకీయాలు దేశ యవనికపై నడియాడ… Read More
0 comments:
Post a Comment