అమరావతి/న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో విపక్షాలు మరోసారి కలిశాయి. సేవ్ ది నేషన్ - సేవ్ డెమోక్రసీ పేరుతో ఎన్డీయేతర పక్షాలు ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్లో భేటీ అయ్యాయి. ఈ భేటీకి ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ, ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తదితరులు హాజరయ్యారు. ఏపీ సీఎం నల్లటి దుస్తులతో వచ్చారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2TtxWFF
మరోసారి విపక్షాల భేటీ: రాహుల్ గాంధీ పక్కనే బ్లాక్ డ్రెస్తో చంద్రబాబు
Related Posts:
అఖిలేష్ మనసులో మాట: దేశానికి కొత్త ప్రధానిగా మాయావతి..?లక్నో: కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రం కీలకం అనే విషయం అందరికీ తెలిసిందే. ఆ ఒక్క రాష్ట్రం నుంచే 80 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ప్రస… Read More
సాధ్వి ప్రగ్యా సింగ్ ఠాకూర్ నోటి దురుసు ఎంత పని చేసింది?భోపాల్: జైలు జీవితం నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సాధ్వి ప్రగ్యాసింగ్ ఠాకూర్ పై కేంద్ర ఎన్నికల కమిషన్ కన్నెర్ర చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా- … Read More
విశ్వవిద్యాలయం వసతి గృహాలు ఖాళీ: విద్యార్థులను తరలిస్తున్న అధికారులుభువనేశ్వర్: మరో 24 గంటలు. అత్యంత ప్రమాదకరంగా రూపుదాల్చిన ఫొణి తుఫాన్ తీరం చేరడానికి ఉన్న గడువు. తీరానికి చేరుకుంటున్న కొద్దీ ఫొణి తుఫాన్ మరింత బలపడుతో… Read More
మోడీకి అంత సీన్ లేదట! ప్రియాంకతో ప్రయోజనం శూన్యమట!ఢిల్లీ : 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తర్ప్రదేశ్లో విజయ దుందుభి మోగించిన బీజేపీ ఈసారి ఆ స్థాయిలో ప్రభావం చూపదని ఢిల్లీ యూనివర్సిటీ నిర్వహించిన సర్వ… Read More
వామ్మో అవి బస్సులు కాదు.. నల్లటి పొగ వదిలే కార్ఖానాలు..! ఇదే విశ్వ కాలూష్య నగరం..!!హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ లో రోజురోజుకూ కాలుష్యం పెరిగిపోతోంది. ఎక్కువుగా కాలం చెల్లిన ద్విచక్రవామనాల వాడకంతో పాటు బస్సులతో కాలుష్య తీవ్రత పెరిగిప… Read More
0 comments:
Post a Comment