అమరావతి: దేశ రాజకీయాల్లో జవాబుదారీతనం తీసుకురావాలని, ఈ దేశ రాజకీయాలు అభివృద్ధి కాముకులైన మేధావులతో ఉండాలని, లాభాపేక్షలేని రాజకీయాలు దేశ యవనికపై నడియాడాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన శుక్రవారం ఆడపడుచులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2BitId5
Saturday, February 2, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment