కోల్ కతా : పశ్చిమబెంగాల్ లో ఘోర ప్రమాదం జరిగింది. సింద్రి ఏరియాలో పోలీసు వాహనం బోల్తాపడింది. అయితే ఇదీ సాధారణ వాహనం అయితే విశేషం ఏమీ లేదు కానీ .. మందుపాతరల నిరోధక వాహనం బోల్తాపడటంతో ప్రమాదమేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి. 12 మందికి గాయాలుబరబాచర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనం పడిపోయింది. ప్రమాద సమయంలో
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Jy2dBc
బెంగాల్లో పోలీసు వాహనం బోల్తా, 12 మందికి గాయాలు
Related Posts:
Fact Check:గాంధీజీతో ఉన్న ఈ బాలుడు ఎవరు..స్వామి ఆత్మానందేనా..?శుక్రవారం రోజున స్వామి ఆత్మానంద్ వార్షికోత్సవం జరిగింది. ఈ సమయంలో ఆయన జీవితం గురించి చాలా వార్తలు సోషల్ మీడియాలో మరియు ఇతర వెబ్సైట్స్లో వచ్చాయి. అయ… Read More
రాజధానిగా అమరావతి కోసం కౌంటర్ దాఖలు నిర్ణయం ... జనసేన నేతలతో పవన్కళ్యాణ్ టెలీ కాన్ఫరెన్స్ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని వ్యవహారంలో జనసేన పార్టీ మొదటి నుండి రాజధాని అమరావతికి మద్దతుగా నిలబడింది. రాజధాని అమరావతి రైతులకు బాసటగా పవన్ కళ్యాణ్ పోర… Read More
కరోనా నుంచి కోలుకున్న అమిత్షా- త్వరలోనే డిశ్చార్జ్ చేస్తామన్న ఎయిమ్స్....కరోనా బారిన పడి చికిత్స పొందిన తర్వాత ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరిన కేంద్ర హోంమంత్రి, బీజేపీ నేత అమిత్షా కోలుకున్నారు. అలసట, ఒళ్లు నొప్పులతో ఎయిమ్… Read More
ఖమ్మంలో లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.... తృటిలో తప్పిన పెను ప్రమాదం...ఖమ్మం జిల్లాలో ఓ ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఎదురుగా వస్తున్న లారీని వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ క… Read More
విషాదం... ఆస్పత్రి పైనుంచి దూకి కరోనా పేషెంట్ ఆత్మహత్య...పశ్చిమ గోదావరిలో విషాదం చోటు చేసుకుంది. ఏలూరులోని ఆశ్రం ఆస్పత్రి పైనుంచి దూకి ఓ కరోనా పేషెంట్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొద్దిరోజులుగా అతని మానసిక స్థిత… Read More
0 comments:
Post a Comment