హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ పదవులు ఎవరికీ దక్కుతాయనే అంశం హాట్ టాపిక్ గా మారింది. వరంగల్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యే ఆశావాహులు చాలామందే ఉన్నారు. ఈ నెల 31న జరిగే ఎన్నికకు నామినేషన్ వేసేందుకు 14వ తేదీ చివరి కావడంతో .. ఆ ముగ్గురు ఎవరనే చర్చ జరుగుతుంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JfmtYR
ఆ ముగ్గురు ఎవరు ? ఎవరినీ వరించెనో ఎమ్మెల్సీ పదవీ : కేసీఆర్లో మదిలో ఏముంది ?
Related Posts:
సునామీలా కుదిపేస్తోన్న టిక్ టాక్ వివాదం.. యువత ఎందుకిలా తయారవుతున్నారు.. నిషేధిస్తారా..?టిక్టాక్... ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా యువతను ఉర్రూతలూగిస్తోన్న యూప్. స్మార్ట్ ఫోన్ యుగంలో అరచేతిలోనే లెక్కకు మిక్కిలి ఎంటైర్ట్మెంట్ అందిస్తున్న యాప… Read More
ఈ ధరలకే టికెట్లు అమ్మాలి: విమానయాన సంస్థలకు తేల్చేసిన కేంద్రం, కొత్త గైడ్లైన్స్న్యూఢిల్లీ: దేశీయ విమాన సర్వీసులు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర విమానయాన శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. రాబోయే మూడు నెలలపాటు పౌర విమానయాన శాఖ నిర్… Read More
ఆకాశంలోకి దట్టమైన భారీ పొగలు: భయాందోళనలో విశాఖ వాసులు, ఇళ్ల నుంచి బయటకువిశాఖపట్నం: ఎల్జీ పాలిమర్స్ ఘటన మరువకముందే పారిశ్రామిక ప్రాంతంలో వెలువడిన దట్టమైన పొగలు నగర వాసులను మరోసారి భయాందోళనలకు గురిచేశాయి. మల్కాపురంలోని హెచ్… Read More
Coronavirus: క్వారంటైన్ కామాంధులు, యువతి నగ్న వీడియో తీసి బ్లాక్ మెయిల్, దూలతీరింది !భోపాల్: కరోనా (COVID 19) క్వారంటైన్ లో ఉంటున్న యువతి ఎప్పుడు ఎలాంటి చేదు వార్త వినాల్సివస్తుందో ? అనే ఆందోళనతో ఉంది. అలాంటి ఆందోళన సమయంలో యువతి బాత్ ర… Read More
ఆస్పత్రిలో లిరిసిస్ట్ సుద్దాల అశోక్ తేజ.. బీ-నెగటివ్ దాతలకు ఫ్యామిలీ రిక్వెస్ట్ప్రముఖ రచయిత, టాలీవుడ్ లిరిసిస్ట్ సుద్దాల అశోక్ తేజ(66) తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయనను కుటుంబీకులు… Read More
0 comments:
Post a Comment