హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ పదవులు ఎవరికీ దక్కుతాయనే అంశం హాట్ టాపిక్ గా మారింది. వరంగల్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యే ఆశావాహులు చాలామందే ఉన్నారు. ఈ నెల 31న జరిగే ఎన్నికకు నామినేషన్ వేసేందుకు 14వ తేదీ చివరి కావడంతో .. ఆ ముగ్గురు ఎవరనే చర్చ జరుగుతుంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JfmtYR
Saturday, May 11, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment