హైదరాబాద్ : ఆస్పత్రులకు డుమ్మా కొట్టే సర్కారీ వైద్యులకు ప్రభుత్వం చెక్ పెట్టనుంది. త్వరలో అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల(పీహెచ్సీ)లో బయోమెట్రిక్ విధానాన్ని తీసుకురావాలనే యోచన చేస్తుంది. పీహెచ్సీల రూపురేఖల్ని సమూలంగా మార్చే ఆలోచన చేస్తోంది. రాష్ట్రంలో 650 వరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలుండగా, వాటిల్లో పూర్థిస్థాయిలో వైద్యులు లేరు. మరో 300 మంది వైద్యులు అవసరమవుతారని
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Ju2chL
డ్యూటీలు ఎగ్గొట్టే డాక్టర్లారా జాగ్రత్త.. మీకూ వస్తోంది బయో మెట్రిక్..! గీత దాటితే వేటే..!
Related Posts:
భూ కబ్జాలే కాదు నయీమ్ తో సెటిల్ మెంట్లు కూడా .. భద్రకాళి గుడికి రండిబీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పై టిఆర్ఎస్ ఎమ్మెల్యే వినయ భాస్కర్, ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ చేసిన వ్యాఖ్యలకు బిజెపి నేతలు కౌంటర్ ఇచ్చారు. బిజ… Read More
కరోనావైరస్: భోపాల్లో చెప్పకుండానే మనుషులపై కరోనా వ్యాక్సీన్ ట్రయల్స్...మధ్యప్రదేశ్లోని భోపాల్లో ‘‘పీపుల్స్ హాస్పిటల్’’ అనే ప్రైవేట్ ఆసుపత్రిలో ముందస్తు సమాచారం ఇవ్వకుండానే కరోనా వ్యాక్సీన్ ట్రయల్స్ చేశారనే ఆరోపణలు వినిప… Read More
Fact Check:కోవిడ్ వ్యాక్సిన్ కోసం సీనియర్ సిటిజెన్లు ముందస్తు రిజిస్ట్రేషన్ చేసుకోవాలా..?న్యూఢిల్లీ: జనవరి 13 నుంచి దేశవ్యాప్తంగా కరోనావైరస్ వ్యాక్సిన్ ఇచ్చేందుకు కేంద్రం రంగం సిద్ధం చేస్తున్న నేపథ్యంలో పలు అనుమానాలు వస్తున్నాయి. ఇప్పుడు … Read More
అఖిలప్రియ అరెస్టులో సంచలన ట్విస్ట్ -కిడ్నాప్ కేసులో ఏ1గా సుబ్బారెడ్డి -జగన్ సర్కారు సాయంతో..రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన ‘బోయినపల్లి కిడ్నాప్' కేసు సంచలన మలుపు తిరిగింది. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత భూమా అఖిలప్రియ… Read More
రిమాండ్ ఖైదీగా ఉన్న కాంగ్రెస్ నాయకుడు జంగా రాఘవరెడ్డికి కరోనా పాజిటివ్ .. ఎంజీఎం ఆస్పత్రికి తరలింపుజనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఇటీవల ఓ కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం వరంగల్ సెంట్రల్ జైల్ లో రిమాండ్ ఖైదీగా ఉన్న జంగా రాఘవరెడ్డి … Read More
0 comments:
Post a Comment