హైదరాబాద్ : ఆస్పత్రులకు డుమ్మా కొట్టే సర్కారీ వైద్యులకు ప్రభుత్వం చెక్ పెట్టనుంది. త్వరలో అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల(పీహెచ్సీ)లో బయోమెట్రిక్ విధానాన్ని తీసుకురావాలనే యోచన చేస్తుంది. పీహెచ్సీల రూపురేఖల్ని సమూలంగా మార్చే ఆలోచన చేస్తోంది. రాష్ట్రంలో 650 వరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలుండగా, వాటిల్లో పూర్థిస్థాయిలో వైద్యులు లేరు. మరో 300 మంది వైద్యులు అవసరమవుతారని
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Ju2chL
డ్యూటీలు ఎగ్గొట్టే డాక్టర్లారా జాగ్రత్త.. మీకూ వస్తోంది బయో మెట్రిక్..! గీత దాటితే వేటే..!
Related Posts:
సుప్రీం తీర్పుతో ఎన్నికలపై యూటర్న్ తీసుకున్న ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్ .. అలా అనలేదట !!ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని, ఎన్నికలు యధావిధిగా కొనసాగించవచ్చని ఆంధ్ర ప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలపై దేశ అత్యున్నత న్యాయస్… Read More
కార్నేలియా సొరాబ్జీ: తొలి భారత మహిళా న్యాయవాదిపై ఎందుకు విష ప్రయోగం జరిగింది?భారత్కు ఆమె తొలి మహిళా న్యాయవాది. మగవారి చేతుల్లో చిత్ర హింసలు అనుభవించిన, వేధింపులు ఎదుర్కొన్న ఎంతో మంది మహిళలకు ఆమె అండగా నిలిచారు. ప్రభుత్వ సాయం ల… Read More
సుప్రీం తీర్పు -ఇక గవర్నర్దే తుది నిర్ణయం -జగన్ సర్కారుపై టీడీపీ ఫిర్యాదు -ఇగో వదిలేదాకా..ఆంధ్రప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి దేశ అత్యున్నత న్యాయస్థానం సోమవారం ఇచ్చిన తీర్పు ద్వారా.. రాష్ట్రంలో రాజ్యాంగ విచ్ఛిన్నం జరుగుతోం… Read More
సుప్రీం తీర్పుకు కట్డుబడతాం- అమలుపై చర్చిస్తున్నాం- జగన్ సర్కార్ రియాక్షన్ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో వైసీపీ సర్కారు కచ్చితంగా ఎన్నికలకు సహకరించాల్సిన పరిస్ధితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఎన్నిక… Read More
మైనర్ బాలికపై రేప్, వీడియో తీసి బ్లాక్మెయిల్: బ్యాంక్ మేనేజర్ అరెస్ట్భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ బ్యాంక్ మేనేజర్.. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తుకోగంజ్ పోలీస్ స్టే… Read More
0 comments:
Post a Comment