లక్నో/పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్ కుమార్కు షాక్ తగిలింది. బీహార్లోని హాస్టల్లో బాలికలపై అత్యాచారం కేసు అంశంపై సీఎం నితీష్పై విచారణకు ప్రత్యేక కోర్టు శనివారం ఆదేశాలు జారీ చేసింది. సీఎంతో పాటు ముజఫర్పూర్ జిల్లా మెజిస్ట్రేట్, సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీను విచారించాలని ప్రత్యేక పోస్కో కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ముజఫర్పూర్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2tnBZrV
బీహార్ సీఎం నితీష్ కుమార్కు షాక్, సీబీఐ విచారణకు ఆదేశించిన ప్రత్యేక కోర్టు
Related Posts:
కోడెల శివరాంకు బెయిల్: ప్రతి శుక్రవారం సంతకంగుంటూరు: అసెంబ్లీ మాజీ స్పీకర్, దివంగత కోడెల శివప్రసాద్ రావు కుమారుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు కోడెల శివరాంకు ఊరట లభించింది. ఆయనకు షరతులతో కూడిన బెయ… Read More
జగన్ పై ప్రశంసలు..కేసీఆర్ పై విమర్శలు : టీఆర్ఎస్ కు సంకటంగా మారుతున్న వైసీపీ..!తెలంగాణలో ఆర్టీసీ సమ్మె సరి కొత్త పరిణామాలకు కారణమవుతోంది. ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ ప్రారంభం కారణంగా తెలంగాణలోనూ అదే డిమాండ్ మ… Read More
బీజేపీ కోర్ కమిటీలో సుమలత, ఎవరు విదేశాల్లో రౌండ్స్, మాజీ సీఎంకు పంచ్ !బెంగళూరు: కర్ణాటకలోని మండ్య లోక్ సభ నియోజక వర్గం స్వతంత్ర పార్టీ ఎంపీ, బహుబాష నటి, రెబల్ స్టార్ అంబరీష్ భార్య, తెలుగింటి ఆడపడుచు సుమలత అంబరీష్ ఇప్పుడు… Read More
హుజుర్నగర్లో టీఆర్ఎస్ అభ్యర్థికి ఆర్టీసి సెగ! కారు గెలుపుపై అలుముకుంటున్న బస్సు మబ్బులు!హైదరాబాద్ : హైదరాబాద్ ఆర్టీసి కార్మిక సంఘాల నేతలతో నెలకొన్న పరిస్థితుల ప్రభావం హుజూర్ నగర్ ఉప ఎన్నిక మీద పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్టీసీ సమ్మె,… Read More
బిగ్ బాస్ పై కర్ణిసేన కన్ను: సహజీవనాన్ని ప్రోత్సహిస్తోంది..నిషేధించాల్సిందేనంటూ..!ముంబై: కర్ణిసేన.. రాజస్థాన్ కు చెందిన రాజ్ పుత్ వంశస్థులు ఏర్పాటు చేసిన ఓ సంస్థ. దీని పూర్తి పేరు శ్రీ రాజ్ పుత్ కర్ణిసేన. ఏ విషయం మీదనైనా ఒక్కసారి పట… Read More
0 comments:
Post a Comment