ఇస్లామాబాద్: పుల్వామా దాడి అనంతరం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాక్లోని ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ స్ట్రయిక్స్ (ఎయిర్ స్ట్రైక్స్) చేసిన విషయం తెలిసిందే. ఈ దాడులో 200 నుంచి 300 మంది ఉగ్రవాదులు చనిపోయినట్లుగా ప్రచారం జరిగింది. అయితే ఈ దాడులకు ఆధారాలు చూపించాలని మమతా బెనర్జీ, కాంగ్రెస్ వంటి విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఇప్పుడు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SHC1F2
Sunday, March 3, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment