దేశ రాజధాని వీధుల్లో ఏపి ప్రత్యేక హోదా నినాదం మార్మోగుతోంది. ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఏపికి ప్రత్యేక హోదా..విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రపతి భవన్ కు ర్యాలీ చేస్తున్నారు. ఏపి భవన్ నుండి జంతర్ మంతర్ వరకు ఈ ర్యాలీ కొనసాగుతోంది. ఆ తరువాత 11 మంది తో కూడిన ముక్యమంత్రి బృందం రాష్ట్రపతిని కలవనుంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2BwCvYR
హస్తిన వీధుల్లో హోదా నినాదం: రెండు కిలో మీటర్లు బాబు ర్యాలీ : అనుసరిస్తున్న నేతలు..
Related Posts:
జనసేన ఎమ్మెల్యే మరోసారి సభలోనే: సీఎం జగన్ పై ప్రశంసలు: చారిత్రాత్మక నిర్ణయమంటూ..!జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మరోసారి ముఖ్యమంత్రి జగన్ పైన ప్రశంసలు కురిపించారు. ఇదే సభలో ఏపీ ప్రభుత్వం ఇంగ్లీషు మీడియం స్కూళ్లు ప్రవేశ పెట్టే నిర్ణ… Read More
నిర్భయ దోషులను ఉరితీస్తా.. అమిత్ షాకు లేడీ షూటర్ నెత్తుటి లేఖ‘‘సార్.. నిర్భయ కేసులో దోషులుగా తేలిన నలుగురు నీచుల్ని ఉరితీసే బాధ్యత నాకు అప్పగించండి..'' అంటూ ప్రముఖ షూటర్ వర్తికా సింగ్ తన రక్తంతో కేంద్ర హోం మంత్ర… Read More
విభజించాలనుకునే దుష్టశక్తుల ఎత్తులు పారవు: నిరసనలపై ప్రధాని నరేంద్ర మోడీన్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడం బాధాకరమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఈ మేరకు ప్రధాని ట్విట్టర్ వేదికగ… Read More
ఐశ్వర్య రాయ్కు అత్తింటి వేధింపులు.. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుపాట్నా: బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ఐశ్వర్య రాయ్ అనే యువతిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి చేసుకున… Read More
బిగ్ స్టేట్ మెంట్: నాలుగు నెలల్లో రామమందిరం: ఆకాశాన్నంటేలా..నభూతో అనిపించేలా: అమిత్ షా..!రాంచి: చారిత్రాత్మకమైన అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువడించిన తరువాత.. అందరి కళ్లూ రామ మందిరం నిర… Read More
0 comments:
Post a Comment