దేశ రాజధాని వీధుల్లో ఏపి ప్రత్యేక హోదా నినాదం మార్మోగుతోంది. ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఏపికి ప్రత్యేక హోదా..విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రపతి భవన్ కు ర్యాలీ చేస్తున్నారు. ఏపి భవన్ నుండి జంతర్ మంతర్ వరకు ఈ ర్యాలీ కొనసాగుతోంది. ఆ తరువాత 11 మంది తో కూడిన ముక్యమంత్రి బృందం రాష్ట్రపతిని కలవనుంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2BwCvYR
హస్తిన వీధుల్లో హోదా నినాదం: రెండు కిలో మీటర్లు బాబు ర్యాలీ : అనుసరిస్తున్న నేతలు..
Related Posts:
పీక్స్లో శాడిజం: భార్య మర్మాంగానికి గమ్: నలుగురితో ఎఫైర్ డౌట్స్: సోషల్ మీడియాలో న్యూడ్ పిక్స్.. !నైరోబి: భార్యపై ఉన్న అనుమానంతో ఏ భర్తా చేయకూడదని దారుణానికి పాల్పడ్డాడో వ్యక్తి. వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఆమె మర్మాంగానికి గమ్ను పూశాడు… Read More
2వేలకు ఓటు అమ్ముకున్న ప్రజలకు.. 2వేల కోట్లు తిన్న చంద్రబాబు పీఏను ప్రశ్నించే హక్కులేదు: పవన్ కల్యాణ్‘‘ఎన్నికల్లో తమ ఓటను 2వేలకో అంతకంటే ఎక్కువకో అమ్ముకుంటున్న ప్రజలు అవినీతిలో కూరుకుపోయారు. అవినీతి అనే పదం పెద్దదనుకుంటే ప్రజలు ప్రలోభాలకు లొంగిపోయారు … Read More
అసలు చంద్రబాబు మాజీ పీఎస్ ఇంట్లో దొరికిందెంతో తెలుసా?: ఐటీ పంచనామా రిపోర్ట్ ఇదే, యనమల ఫైర్అమరావతి: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు మాజీ వ్యక్తిగత కార్యదర్శి (పీఎస్) పెండ్యాల శ్రీనివాస్ నివాసంలో జరిగిన ఐటీ సోదాలపై తప్పుడు ప్రచారం చ… Read More
ఆమెనలా చూసినప్పుడు.. రెహమాన్ కుమార్తెపై తస్లీమా సంచలన వ్యాఖ్యలు, ధీటైన రిప్లై..బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కుమార్తెపై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. బుర్ఖా ధరించిన రెహమాన్ కుమార్తె ఖతీజాను … Read More
గాంధీ మృతదేహానికి ఎందుకు పోస్టుమార్టమ్ చేయలేదు.. కేసు రీఓపెన్ చేయాలన్న బీజేపీ నేత..మహాత్మాగాంధీ హత్య కేసును రీ-ఓపెన్ చేయాలని సంచలన ప్రతిపాదన చేశారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి. ఈ మేరకు ఆయన చేసిన ట్వీట్ ట్విట్టర్లో వైరల్… Read More
0 comments:
Post a Comment