దేశ రాజధాని వీధుల్లో ఏపి ప్రత్యేక హోదా నినాదం మార్మోగుతోంది. ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఏపికి ప్రత్యేక హోదా..విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రపతి భవన్ కు ర్యాలీ చేస్తున్నారు. ఏపి భవన్ నుండి జంతర్ మంతర్ వరకు ఈ ర్యాలీ కొనసాగుతోంది. ఆ తరువాత 11 మంది తో కూడిన ముక్యమంత్రి బృందం రాష్ట్రపతిని కలవనుంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2BwCvYR
హస్తిన వీధుల్లో హోదా నినాదం: రెండు కిలో మీటర్లు బాబు ర్యాలీ : అనుసరిస్తున్న నేతలు..
Related Posts:
ఆగని వలసలు, టీఆర్ఎస్లోకి కాంగ్రెస్ కీలక నేత: పార్టీలో సముచిత గౌరవంపై కేటీఆర్ హామీహైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నుంచి అధికార తెరాసలోకి వలసలు ఆగడం లేదు. ఆదివారం మరో కీలక నేత కారు ఎక్కారు. ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు తెరాసలో చే… Read More
సీఎంగా ఆయనొద్దు.. అతడే ముఖ్యమంత్రి.. ముదురుతున్న గోవా రాజకీయంపనాజీ : గోవా ముఖ్యమంత్రి పీఠం మరోసారి చర్చానీయాంశమైంది. ప్రస్తుత సీఎం మనోహర్ పారికర్ ఆరోగ్య పరిస్థితే అందుకు కారణం. కొన్నాళ్లుగా ఆయన అనారోగ్యంతో బాధపడ… Read More
మసూద్ అజహర్ సమస్య పరిష్కారమవుతుంది, నమ్మండి: భారత్కు చైనా రాయబారి హామీన్యూఢిల్లీ: జైష్ ఏ మహ్మద్ తీవ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజహర్ ఇష్యూ త్వరలో పరిష్కారం అవుతుందని చైనా అంబాసిడర్ లూయో ఝావోహుయి ఆదివారం అన్నారు. మసూద్ అజహర్ … Read More
బీఎస్పీకి 21 అసెంబ్లీ, 3 లోక్ సభ స్థానాలు ఖరారు: సీమలో రెండు, గుంటూరులో ఒకటి!అమరావతి: జనసేన పార్టీ-బహుజన సమాజ్ వాది పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. బీఎస్పీకి మూడు లోక్ సభ, 21 అసెంబ్లీ స్థానాలను కేటాయించబోతున్నట్… Read More
మల్కాజిగిరిలో నేను గెలవాలంటే మీ అవసరం కావాలి: వారి గడప తొక్కిన రేవంత్ రెడ్డి, ఆ నేత హామీహైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అరాచకత్వ పాలనపై పోరాడాలంటే, ఆయన పాలన అంతం కావాలంటే కామ్రేడ్లు అవసరమని కాంగ్రెస్ పార్టీ వర్కిం… Read More
0 comments:
Post a Comment