హన్మకొండ : విద్యార్థి దశలో చదువు ఆపేసిన కొందరు .. మళ్లీ చదివేందుకు ఆసక్తి కనబరుస్తారు. పరీక్షలు రాస్తూ విద్య పట్ల తమకున్న ఇంట్రెస్ట్ చాటుతుంటారు. కొందరేమో ఇంటి పరిస్థితుల వల్ల చదువును మధ్యలోనే ఆపితే .. మిగతా వాళ్లు రకరకాల కారణాలతో దూరమవుతారు. ఉన్నత విద్య కోసం పార్ట్ టైం చదువుతూ మంచి పేరు దక్కించుకున్న
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2TGao0E
విద్యార్థిలా మారిన ఎమ్మెల్యే.. పరీక్షలు రాసిన జీవన్ రెడ్డి
Related Posts:
న్యాయవ్యవస్థ విలువలకు భంగం వాటిల్లుతోంది: రాఫైల్ తీర్పుపై అరుణ్ శౌరిరాఫెల్ యుద్ధ విమాన కొనుగోలు అంశంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేశారు కేంద్ర మాజీ మంత్రి అరుణ్ శౌరి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు … Read More
రైతు ప్రాణం తీసిన రైతుబంధు నిర్లక్ష్యం..!నారాయణఖేడ్/హైదరాబాద్ : 'రైతుబంధు' పెట్టుబడి సాయం అందలేదని ఓ రైతు మనస్తాపానికి గురై ఆత్మహత్యకు చేసుకున్నాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం… Read More
మోడీ గో బ్యాక్.. నల్లజెండాలతో నిరసనలు: కారులో నుంచి జెండాలను చూస్తూ వెళ్లిన ప్రధానిగువాహటి: ప్రధానమంత్రి నరేంద్రమోడీకి అసోంలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు ఎదురయ్యాయి. ప్రధాని రాకను నిరసిస్తూ విద్యార్థి సంఘాల ప్రతినిధులు ఆయనకు నల్లజె… Read More
యూత్ ఓట్లు 18 లక్షలు : క్యూ లైన్లు లేవు..ఓటర్ల కోసం టోకెన్లు : రాష్ట్రంలో 3.69 కోట్ల ఓటర్లు..!ఏపిలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. ఏపిలో మరి కొద్ది రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. దీని కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోం… Read More
సీయం రమేష్ కు జలక్ : ఊహించని నిర్ణయం : ఫిర్యాదు చేసిందెవరు..!ఓ అరుదైన నిర్ణయం జరిగింది. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సీయం రమేస్ వాట్సప్ ఖాతా పై వేటు పడంది. నిబంధన ల ఉల్లంఘన కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్… Read More
0 comments:
Post a Comment