హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కిడ్నీ బాధితులకు ఊరట కలిగిస్తూ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. ఆ మేరకు ఆర్టీసీ ఇన్ఛార్జి ఎండీ సునీల్శర్మ ప్రకటన జారీ చేశారు. దీంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే కిడ్నీ బాధితులకు కొంత మేర ప్రయోజనం చేకూరనుంది. తాజాగా మరుగుజ్జులకు 50
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GS2cXg
కిడ్నీ బాధితులకు ఆర్టీసీ ఊరట.. ఇక ఉచిత ప్రయాణమే..! అటెండెంట్ లకు కూడా ఇస్తే..!
Related Posts:
Sanjana: ఇస్లాం మతంలోకి హీరోయిన్, మౌల్వీపై కేసు, ఏం జరిగిందంటే, మేడమ్ మాయం, లవ్ జీహాద్ ? !బెంగళూరు/ న్యూఢిల్లీ: డ్రగ్స్ మాఫియా కేసులో అరెస్టు అయ్యి మూడు నెలల పాటు సెంట్రల్ జైల్లో విచారణ ఖైదీగా శిక్ష అనుభవించి ఇటీవల బెయిల్ మీద బయటకు వచ్చిన స… Read More
జగన్కు కేంద్రం పిలుపు: ఢిల్లీకి ఏపీ సీఎం -అమిత్ షాతో టైమ్ ఫిక్స్ -మోదీతోనూ భేటీ? -కేసీఆర్ ఫిర్యాదుతోఎన్డీఏ మిత్రులు సైతం కాదుపొమ్మన్నా, వ్యవసాయ చట్టాల విషయంలో కేంద్రానికి అండగా నిలిచిన వైసీపీ, అందుకు విరుద్ధంగా ఇటీవల రైతుల భారత్ బంద్ కు మద్దతు ఇవ్వడం… Read More
ప్రసవం కోసం వెళ్తే కడుపులో టవల్ పెట్టి కుట్లేసి గర్భిణీ ఉసురు తీసిన వైద్యులు .. భర్త ఫిర్యాదుచండీగఢ్ రాష్ట్రంలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ప్రసవం కోసం వచ్చిన మహిళకు సిజేరియన్ నిర్వహించిన వైద్యులు గర్భంలో టవల్ పెట్టి అలాగే కుట్లు వేసిన కారణం… Read More
ఏపీలో భారీగా తగ్గిన కరోనా: పశ్చిమగోదావరిలో అత్యధికం, అనంతపురంలో సింగిల్ డిజిట్, జిల్లాల్లో ఇలాఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి అతి స్వల్పంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేవలం 300కుపైగానే కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 5… Read More
2020 లో ఏపీ, తెలంగాణాల మధ్య వాటర్ వార్ ..రాయలసీమ ఎత్తిపోతలతో మొదలై కేంద్రం కోర్టులో సాగుతూ ..ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య 2020 సంవత్సరంలో జల జగడాలు కొనసాగాయి. గతంలో ఉన్న నదీజలాల వాటాల పంచాయతీలకు తోడు రాయలసీమ ఎత్తిపోతల పథకం తో మొదలైన రగడ… Read More
0 comments:
Post a Comment