న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి, అమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీ వాల్ మహిళలకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ప్రభుత్వ బస్సుల్లో (ఢిల్లీ ట్రాన్స్ పోర్టు కార్పోరేషన్) మంగళవారం మహిళలు ఉచితంగా ఎక్కడికి కావాలంటే అక్కడికి ప్రయాణించవచ్చని ఢీల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Nk2JCZ
Monday, October 28, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment