కోల్కతా: పశ్చిమ బెంగాల్లో ఓ ప్రజాప్రతినిధి దారుణ హత్యకు గురయ్యాడు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే సత్యజిత్ బిశ్వాస్ను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. అతనిని పాయింట్ బ్లాంక్ రేంజ్ నుంచి కాల్చి చంపారు. అతను కృష్ణగంజ్ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే. ఈ సంఘటన నదియా జిల్లాలోని, కృష్ణగంజ్ నియోజకవర్గం పరిధిలోని
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MZ0KU7
పశ్చిమ బెంగాల్లో ఎమ్మెల్యే దారుణ హత్య, పాయింట్ బ్లాంక్లో కాల్చారు
Related Posts:
జగన్ నిర్లక్షం ఖరీదు .. ప్రజల ప్రాణాలు : దేవినేని ఉమా ఫైర్ఏపీలో కరోనా కేసులు పెరగటానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. సీఎం జగన్ నిర్లక్ష్యంతో ప్రజల ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని… Read More
భగవంతుడికి భక్తుడికి అనుసంధానంగా ఆన్లైన్.. లాక్ డౌన్ తో అన్ని పూజలు ఆన్లైన్ లోనే !!ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావం ఆలయాల మీద పడింది. ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలు కరోనా వైరస్ నేపధ్యంలో భక్తుల సందర్శనను నిలిపివేసి కేవలం నిత్య… Read More
జపాన్కు మరో టెర్రర్: దేశాన్ని కబళించనున్న సునామీ...30 మీటర్ల ఎత్తుకు రాకాసి అలలుజపాన్ను మరో ప్రమాదకరమైన సునామీ కబళించేందుకు సిద్ధంగా ఉందా...? 2011లో జపాన్ దేశాన్ని అతలాకుతలం చేసిన ఈ రాకాసి అలలు మళ్లీ విరుచుకుపడేందుకు సిద్దంగా ఉన్… Read More
lockdown:రేషన్ కోసం పేదల క్యూ, రోడ్డు బ్లాక్ చేశారన్న పోలీసులు.. డిష్యూం, డిష్యూం..(వీడియో)కరోనా వైరస్ పుణ్యమా అని పేదలకు చేసేందుకు పనిలేదు. దీంతో ప్రభుత్వం అందజేసే రేషన్తో కడుపు నింపుకోవాల్సిన పరిస్థితి. కానీ కొన్నిచోట్ల రేషన్ సరిగా ఇవ్వకప… Read More
Corona Lockdown: కరోనా కాదు, వంద వైరస్ లు వచ్చినా ఏం చెయ్యలేవు, గాలి జనార్దన్ రెడ్డి, భూమాత !బెంగళూరు: ప్రపంచంలోని ప్రజలు అందరూ కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి దెబ్బకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కరోనా దెబ్బకు … Read More
0 comments:
Post a Comment