అమరావతి: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. జిల్లాల్లో ఇటీవలి వరకు ఆయన జనసేన పోరాట యాత్ర పేరిట పర్యటించారు. దానిని ఆపాలని నిర్ణయించారని తెలుస్తోంది. ఇక నుంచి సమస్యలను ఆధారంగా జిల్లాల్లో పర్యటించాలని భావిస్తున్నారు. సంక్రాంతి పండుగ తర్వాత జిల్లాల్లోని సమస్యలపై పర్యటించనున్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GZDHsV
రూటుమార్చిన జనసేనాని: పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం, పోరాట యాత్రలకు బ్రేక్!
Related Posts:
coronavirus:కరోనా ఫ్రీ తెలంగాణ, 24/7 కంట్రోల్ రూం, అందరూ ‘గాంధీ’కే వద్దు..హైదరాబాద్: కరోనావైరస్ అనుమానం ఉన్న వారందరూ గాంధీ ఆస్పత్రికే రావాల్సని అసవరం లేదని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. కేంద్రంతో సంప్రదించి అన… Read More
కరోనాపై హైకోర్టు సంచలన ఆదేశాలు.. సిటీలో ఊహించని మార్పులు?.. ఒక్కరోజే గడువు..ఒకవైపు కరోనా సోకుతుందేమోననే భయం.. మరోవైపు బయటికి వెళ్లకుంటే ఇల్లుగడవదనే ఆందోళన.. కరోనా వైరస్ కంట్రోల్ లోనే ఉందని ప్రభుత్వం చెబుతున్నా.. గంటగంటకూ పెరిగ… Read More
ఏపీలో కరోనా పిడుగు.. ఏలూరులో మరో ఇద్దరికి వైరస్ లక్షణాలు.. వెతికితే వందల కేసులు..తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తున్నది. తెలంగాణలో ఇప్పటికే హైఅలర్ట్ ప్రకటించినా.. బుధవారం నాటికి కొత్తగా ఇంకొన్ని కేసులు నమోదయ… Read More
coronavirus: తెలంగాణలో ఒకే ఒక్క కేసు: దుష్ప్రచారం వద్దంటూ మంత్రి ఈటెల స్పష్టతహైదరాబాద్: గత రెండ్రోజుల్లో ఒక కరోనా కేసును మాత్రమే గుర్తించామని, ఇప్పటి వరకు కొత్త కేసు తెలంగాణలో నమోదు కాలేదని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల … Read More
సౌత్ ఈస్ట్రన్ రైల్వేలో ఉద్యోగాలు: సూపరింటెండెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోండిరైల్వే రిక్రూట్మెంట్ సెల్ ద్వారా సౌత్ ఈస్ట్రన్ రైల్వేస్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 158 సూపరింటెండెంట… Read More
0 comments:
Post a Comment