అమరావతి: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. జిల్లాల్లో ఇటీవలి వరకు ఆయన జనసేన పోరాట యాత్ర పేరిట పర్యటించారు. దానిని ఆపాలని నిర్ణయించారని తెలుస్తోంది. ఇక నుంచి సమస్యలను ఆధారంగా జిల్లాల్లో పర్యటించాలని భావిస్తున్నారు. సంక్రాంతి పండుగ తర్వాత జిల్లాల్లోని సమస్యలపై పర్యటించనున్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GZDHsV
రూటుమార్చిన జనసేనాని: పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం, పోరాట యాత్రలకు బ్రేక్!
Related Posts:
ఇది పడగొట్టే సీజన్..! కేసీఆర్ ఫాంహౌస్ కూల్చివేత..!!హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు వినూత్నంగా అడుగులు వేస్తున్నారు. ఆయన పాత సచివాలయ భవనాన్ని కూల్చివేసి, కొత్త భవనాలు నిర్మించాలని చూస్తు… Read More
మన్కీ బాత్ సెకండ్ ఎపిసోడ్.... ఇన్నర్ ఫీలింగ్తోనే కేధార్నాథ్ యాత్ర చేశాను... నరేంద్రమోడీప్రధాని నరేంద్రమోడీ మన్కీ బాత్ ఆదివారం తిరిగి ప్రారంభమైంది..గత అయిదు సంవత్సరాలు పాటు నిరాటంకంగా కొనసాగిన ప్రధాని మన్కీ బాత్ ఎన్నికల నోటీఫికేషన్ విడు… Read More
అనంతలో కీచకపర్వం.. ఉద్యోగం అడ్డు పెట్టుకుని.. ఉన్నతోద్యోగి కామ లీలలు..!అనంతపురం : ఉన్నతోద్యోగంలో ఉన్నాడు. కానీ ఆలోచనలు మాత్రం ఉన్నతంగా లేవు. ఆ ఉద్యోగాన్నే అడ్డు పెట్టుకుని రెచ్చిపోతున్నాడు. సదరు కీచకుడి చేతిలో ఒక్కరు కాదు… Read More
శభాష్ కరీంనగర్.. మొన్న రూపాయికే అంత్యక్రియలు.. ఈసారి ఏంటో తెలుసా?కరీంనగర్ : ప్రజల కోసం ఆలోచిస్తూ.. ప్రజోపయోగకరమైన పనులు చేపడుతూ దేశవ్యాప్తంగా శభాష్ అనిపించుకుంటోంది నగర పాలక సంస్థ. మొన్నటికి మొన్న రూపాయికే అంత్యక్రి… Read More
విలువలకు మారుపేరు హరిరామ జోగయ్య..! ఆయన త్వరగా కోలుకోవాలన్న పవన్ కళ్యాణ్..!!హైదరాబాద్: మాజీ ఎంపీ హరిరామ జోగయ్యను జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరామర్శించారు. అనారోగ్యంతో నగరంలోని ఏఐజీ హాస్పిటల్లో చికిత్సపొందుతున్న జోగయ్యను పవన్ క… Read More
0 comments:
Post a Comment