అమరావతి: జనసేన సెంట్రల్ కమిటీ ఫర్ పార్టీ అఫైర్స్ చైర్మన్గా పులి శేఖర్ను నియమిస్తూ ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు బుధవారం హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో జనసేనాని ప్రకటన చేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2N0aqxX
Thursday, February 7, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment