Thursday, February 7, 2019

జనసేన కోసం రూ.వందల కోట్ల వ్యాపారం వదిలేసిన ఎన్నారై, కీలక పదవి ఇచ్చిన పవన్ కళ్యాణ్

అమరావతి: జనసేన సెంట్రల్ కమిటీ ఫర్ పార్టీ అఫైర్స్ చైర్మన్‌గా పులి శేఖర్‌ను నియమిస్తూ ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు బుధవారం హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో జనసేనాని ప్రకటన చేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2N0aqxX

0 comments:

Post a Comment