కర్నూలు టిడిపి లో మరో పంచాయితీ మొదలైంది. జిల్లా టిడిపిలో వర్గ పోరు తారా స్థాయికి చేరింది. కోట్ల టిడిపిలోకి ఎంట్రీ పై కెఇ వర్గం అసంతృప్తితో ఉంది. ఇదే సమయంలో మొన్నటి దాకా మంత్రి అఖిల వర్సెస్ ఏవి సుబ్బారెడ్డి గా జరిగిన ఆ ళ్లగడ్డ పోరు ఇప్పుడు నంద్యాలకు మారింది. నంద్యాల సీటు పై పంచాయితీ మొదలైంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2BgTcHP
భూమా కుటుంబానికి ఏవీ సుబ్బారెడ్డి చెక్: నంద్యాల సీటు ఎవరికి : టిడిపి లో కొత్త పంచాయితీ..!
Related Posts:
రాజధాని నిర్మాణంపై లీకులు కాకుండా నివేదిక బహిర్గతం చేయాలి.. రాఘవులుఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం , అధికారిక వికేంద్రీకరణపై వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాస్పదంగా మారిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలోనే పలు రాజకీ… Read More
క్రిస్మస్ పండుగ కోసం సొంతూరికి సీఎం జగన్.. ఫ్యామిలీతో కలిసి మూడ్రోజులు అక్కడే..ఏపీ సీఎం జగన్ ఎప్పటిలాగే ఈసారి కూడా క్రిస్మస్ వేడుకల్ని సొంతూరు పులివెందులలోనే జరుపుకోనున్నారు. ఫ్యామిలీతో కలిసి పులివెందుల సీఎస్ఐ చర్చిలో ప్రార్థనలో … Read More
ఇద్దరు ప్రియులు... ఒక భర్త... ! అడ్డువస్తున్నాడని హత్యాయత్నం చేసిన భార్య..!!మానష్యుల్లో మానవత్వం కరువుతుంది. ఆధునిక సమాజంలో హత్యలు నేరాలు చేయడమే లక్ష్యంగా స్త్రీలు , పురుష తేడా లేకుండా కొనసాగుతున్నాయి. మనుషుల అవసరాల్లో ఆడ, మగ … Read More
మమతా బెనర్జీ బృందాన్ని లక్నో ఎయిర్పోర్టులోనే అడ్డుకున్న పోలీసులులక్నో: పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా తీవ్రంగా ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఆందోళనకారుల… Read More
సీఏఏ నిరసన: మృతి చెందిన ఇద్దరికి రూ. 10 లక్షల పరిహారం ప్రకటించిన యడ్యూరప్పబెంగళూరు: పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీలను వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కర్ణాటక రాష్ట్రంలోని నిరసన ప్రదర్… Read More
0 comments:
Post a Comment