విజయవాడ/హైదరాబాద్ : బెజవాడలో ఏపీ టీడీపీ కాపు నేతల మీటింగ్ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా ఇంట్లో నేతలు భేటీ అయ్యారు. కాకినాడ సమావేశం తర్వాత కాపు నేతలు ఈ రోజు రెండో సారి భేటీ అయ్యారు. ఇక కాపు నేతలు రేపు సాయంత్రం టీడీపీ అధినేత చంద్రబాబును కలవనున్నారు. సమావేశం అనంతరం మాజీ ఎమ్మెల్యే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30aoJW3
Monday, July 1, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment