Monday, July 1, 2019

అమరావతిలో కాపు నేతల భేటీ..! ఏం డిసైడ్ చేస్తారు..? కొత్తేం కాదంటున్న టీడిపి..!!

విజయవాడ/హైదరాబాద్ : బెజవాడలో ఏపీ టీడీపీ కాపు నేతల మీటింగ్ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా ఇంట్లో నేతలు భేటీ అయ్యారు. కాకినాడ సమావేశం తర్వాత కాపు నేతలు ఈ రోజు రెండో సారి భేటీ అయ్యారు. ఇక కాపు నేతలు రేపు సాయంత్రం టీడీపీ అధినేత చంద్రబాబును కలవనున్నారు. సమావేశం అనంతరం మాజీ ఎమ్మెల్యే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30aoJW3

Related Posts:

0 comments:

Post a Comment