చైనా పాకిస్తాన్లకు మధ్య డ్రాగన్ కంట్రీ నిర్మిస్తున్న ఎకనామిక్ కారిడార్ దేశ భద్రతకు ముప్పు అని భారత్ భావిస్తోంది. అదేసమయంలో చైనా సైన్యం ఆ దేశ సరిహద్దుల్లో తిష్ట వేసి ఉంది. మరోవైపు ఇరాన్తో పాకిస్తాన్కు మంచి సంబంధాలు ఉన్న నేపథ్యంలో భారత్కు ఆయిల్ సరఫరాను నిలిపివేయాల్సిందిగా ఇరాన్ను కోరే అవకాశం ఉంది. అరేబియా సముద్రం, మధ్యాసియా
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SWBW4F
కశ్మీర్లో జోక్యం చేసుకోవాలని చూస్తున్న చైనా... పావుగా పాకిస్తాన్ను వాడుకుంటోందా..?
Related Posts:
సొంత వైద్యం తెచ్చిన చేటు: యూట్యూబ్ చూస్తూ డెలివరీ.... ఏమైందో తెలుసా..?గోరఖ్పూర్ : టెక్నాలజీ మనుషులకు ఎంతగా మేలు చేస్తుందో అంతే కీడు కూడా చేస్తుంది. ఒకరిపై ఆధారపడకుండా సొంత పనులు చేయాలనుకుంటాం. ఒకరిపై ఆధారపడుకుండా కొన్ని… Read More
వైరల్ : తప్పిపోయిన తన బిడ్డ దొరకగానే ఈ చిరుత ఆనందం చూడండినాగ్పూర్: ఈ సృష్టిలో తల్లిని మించిన ప్రేమ మరొకటి ఉండదు. బిడ్డ కోసం ప్రాణాలు తెగిస్తుంది తల్లి. ఇది ఒక్క మనుషుల్లోనే కనిపించేది కాదు. జంతువుల్లో కూడా … Read More
మోడీ కారణజన్ముడా, ప్రముఖులకు ఓటమి తప్పదా?: జ్యోతిష్య పండితులు ఏం చెబుతున్నారంటే?డా.యం.ఎన్.చార్య - ఫోన్: 9440611151 సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. మళ్లీ ఎన్డీయేనే అధికారంలోకి వస్తుందని, నరేంద్ర మోడీయే రెండోసారి ప్రధాని అవుతారని … Read More
ఇథియోపియా విమాన ప్రమాదం ఎఫెక్ట్: భారత్లో తక్షణమే బోయింగ్ 737 విమానాలకు బ్రేక్ఢిల్లీ: ఇథియోపియాలో బోయింగ్ 737 మ్యాక్స్ 8 జంబో విమానం కూలి 157 మంది మృతి చెందడంతో అలర్ట్ అయ్యింది భారత పౌరవిమానాయాన శాఖ. బోయింగ్ 737 మ్యాక్స్ 8 విమాన… Read More
నకిలీ విత్తనాలతో నిండా మునిగిన వేలాది రైతన్నలు ... పరిహారం కోసం ధర్నాఆరుగాలం శ్రమించినా అన్నదాతల ఆకలి బాధ మాత్రం తీరడం లేదు. దుక్కులు దున్ని నాట్లు వేసిన నాటి నుండి పంట చేతికొచ్చే వరకు రైతన్న ఏదో ఒక రకంగా మోసపోతున్నారు.… Read More
0 comments:
Post a Comment