Sunday, February 10, 2019

ఏపీ పరిస్థితికి చంద్రబాబే కారణం, అందుకే ఇన్నాళ్లు మాట్లాడలేదు: ఎందుకో చెప్పిన మోడీ

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందుకే తాము రూ.3 లక్షల కోట్ల కంటే ఎక్కువ ప్రాజెక్టులు ఇచ్చామని, ప్రత్యేక హోదా ఇవ్వనప్పటికీ దానికి మించి ప్యాకేజీ ఇచ్చామని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. ఈ విషయమై అసెంబ్లీలో చంద్రబాబు ప్రభుత్వం కేంద్ర ఆర్థిక మంత్రికి ధన్యవాదాలు చెప్పిందని గుర్తు చేశారు. ఏపీ ప్రజలకు తాము న్యాయం చేశామన్నారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2I2tJI4

Related Posts:

0 comments:

Post a Comment