గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందుకే తాము రూ.3 లక్షల కోట్ల కంటే ఎక్కువ ప్రాజెక్టులు ఇచ్చామని, ప్రత్యేక హోదా ఇవ్వనప్పటికీ దానికి మించి ప్యాకేజీ ఇచ్చామని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. ఈ విషయమై అసెంబ్లీలో చంద్రబాబు ప్రభుత్వం కేంద్ర ఆర్థిక మంత్రికి ధన్యవాదాలు చెప్పిందని గుర్తు చేశారు. ఏపీ ప్రజలకు తాము న్యాయం చేశామన్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2I2tJI4
ఏపీ పరిస్థితికి చంద్రబాబే కారణం, అందుకే ఇన్నాళ్లు మాట్లాడలేదు: ఎందుకో చెప్పిన మోడీ
Related Posts:
మీ డ్యూటీలు అక్కడ చెయ్యండి .. పోలీసులపై ఎంఐఎం కార్పొరేటర్ హల్చల్ .. కేస్ ఫైల్లాక్ డౌన్ నేపథ్యంలో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులపై కొందరు జులుం ప్రదర్శిస్తున్నారు. నిన్నటికి నిన్న బైక్ ఆపినందుకు ఒక వ్యక్తి నోటికొచ్చిన బూతులు తి… Read More
ఆరోగ్యసేతు యాప్ ఉంటేనే కొలువున్నట్టు..! లేకపోతే ఉద్యోగం ఊడినట్టే..!!ఢిల్లీ/హైదరాబాద్ : కరోనా ఆంక్షలతో సతమతవుతున్న ఉద్యోగులకు మరో నిబంధన విధించింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం దిశగా మోదీ సర్కార్ … Read More
ఏపీలో గేట్ అభ్యర్ధులకు గుడ్ న్యూస్ - మే 11 నుంచి ఆన్ లైన్ కోచింగ్ ... దరఖాస్తు విధానమిలా..ఏపీలో గేట్ పరీక్షార్ధులకు ఆన్ లైన్ ద్వారా కోచింగ్ ఇచ్చేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. విద్యామంత్రి ఆదిమూలపు సురేష్ సూచన మేరకు ఈ నెల 7 నుంచి విద్యార… Read More
పాకిస్థాన్ స్పీకర్ను వదలని రక్కసి, అసద్ ఖైజర్కు కరోనా పాజిటివ్, రెండో పొలిటీషియన్...ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాపిస్తూనే ఉంది. దాయాది పాకిస్థాన్లో కూడా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతోంది. రాజకీయ నేతలను కూడా వైరస్ వదలడం లేదు. ఇద… Read More
fact check: ఐస్ క్రీమ్, చల్లని పదార్థాలతో కరోనా వస్తుందా?న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలు తీస్తున్న కరోనావైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగానే వ్యవహరిస్తూనే ఉన్నారు. అయితే, కరోనా వ్యాప్తిపై కొన… Read More
0 comments:
Post a Comment