Thursday, April 30, 2020

ఆరోగ్యసేతు యాప్ ఉంటేనే కొలువున్నట్టు..! లేకపోతే ఉద్యోగం ఊడినట్టే..!!

ఢిల్లీ/హైదరాబాద్ : కరోనా ఆంక్షలతో సతమతవుతున్న ఉద్యోగులకు మరో నిబంధన విధించింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం దిశగా మోదీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశం లోని ఉద్యోగులందరూ పాటించాల్సిందేనని ఆదేశాలు కూడా జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రయివేటు సంస్ధల్లో పనిచేస్తున్న లక్షల మంది ఉద్యోగులకు కూడా ఇవే ఆదేశాలను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YjEsEr

Related Posts:

0 comments:

Post a Comment