బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్షా శివసేనపై శివాలెత్తారు. శివసేన పార్టీ అధ్యక్షుడు ఉద్దవ్ థాక్రే లక్ష్యంగా ఆయనపై విరుచుకుపడ్డారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్నా పార్టీలు 2019లో తమను కాదని ఒంటరిగా పోటీచేస్తే ఆ పార్టీలకు గట్టిగా బుద్ధి చెబుతామని శివసేనను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ముందే ఏవైనా పార్టీలు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2sd8zfB
అమిత్ షా వార్నింగ్ : మాతో కలిసి పోటీ చేయని పార్టీల గతి ఏమవుతుందో తెలుసా..?
Related Posts:
పారిశ్రామిక రంగాన్ని ఆదుకునే సంచలన నిర్ణయాలు తీసుకున్న సీఎం జగన్ .. ఏం చేశారంటేకరోనా లాక్ డౌన్ ఎఫెక్ట్ తో తీవ్ర సంక్షోభంలో ఉన్న పారిశ్రామిక రంగానికి ఊతం ఇచ్చేందుకు సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇక తాజాగా ప్రధానికి … Read More
కేంద్రం గుడ్న్యూస్: వారిని సొంతూళ్లకు తరలించేందుకు ప్రత్యేక రైళ్లకు అనుమతి..గైడ్ లైన్స్ జారీ..!న్యూఢిల్లీ: కరోనావైరస్ దేశంలో విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్డౌన్లో ఉన్న పరిస్థితుల్లో ఎక్కడి వారు అక్కడే ఉండాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ఆయా రాష్ట్రాల… Read More
హోంగార్డు టు డీజీపీ: పోలీసుల హెల్త్ ప్రొఫైల్పై ఫోకస్, ఆరోగ్యం ఆధారంగా డ్యూటీ, 25 వేల మంది...కరోనా వైరస్ విస్తరిస్తోన్న నుంచి తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ అమల్లో ఉంది. దాదాపు 40 రోజుల నుంచి వైద్య సిబ్బంది, పారిశుద్ద్య సిబ్బంది పనిచేస్తూనే ఉన్న… Read More
ఆ రెండు ప్రాంతల్లో పెరుగుతున్న కరోనా..! కారణం తెలియక తల పట్టుకుంటున్న పాక్..!!ఇస్లామాబాద్/హైదరాబాద్ : ప్రపంచదేశాలను కరోనా వైరస్ గడగడలాడిస్తోంది. దాదాపు 120 దేశాల్లో కరోనా వివస్తరించి విలయతాండవం చేస్తోంది. లాక్ డౌన్ ఆక్షల పేరుతో … Read More
లాక్ డౌన్ సడలింపులతో భారీ జనం వచ్చే ఛాన్స్.... కీలక సమయం జాగ్రత్త అంటున్న సీఎం జగన్ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో కరోనా నియంత్రణా చర్యలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఇక తాజాగా కేంద్రం ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కా… Read More
0 comments:
Post a Comment