ఢిల్లీ : విద్యారంగంలో సమూల మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్లు కనిపిస్తోంది. ప్రతిభ ఆధారంగా ఆయా రాష్ట్రాలకు గ్రేడింగ్ ఇస్తామని కేంద్ర మానవ వనరులు, అభివృద్ధిశాఖ మంత్రి జవదేకర్ చేసిన వ్యాఖ్యలు దీనికి బలం చేకూరుస్తున్నాయి. 70 అంశాల ప్రతిపాదికన గ్రేడింగ్ రూపొందించనున్నట్లు ఆయన తెలిపారు. పాఠప్రణాళికలను హేతుబద్దీకరించాల్సిన అవసరముందన్న జవదేకర్.. ఈ ఏడాది నుంచి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2LTvVzK
క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం రాష్ట్రాలకు గ్రేడింగ్.. పుస్తకాల బరువు తగ్గేనా?
Related Posts:
ఆడపిల్ల పుట్టిందని..! అమ్మే వద్దంటోంది..!నాగర్ కర్నూల్ : ఆడపిల్ల పుట్టిందని ఆ దంపతులు తీసుకున్న నిర్ణయం పేగుబంధానికి అర్థం లేకుండా చేసింది. రోజులు కూడా నిండని ఆ బిడ్డ తమకొద్దంటూ ఐసీడీఎస్ అధిక… Read More
టోల్ గేట్ ఛార్జీలు లేనట్లే..! సర్కార్ నిర్ణయం.. కొన్నిచోట్ల \"పైసా వసూల్\"హైదరాబాద్ : సంక్రాంతి పండుగ సందర్భంగా రెండు రోజులు టోల్ గేట్ ఛార్జీలు ఉండవని ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఆదివారం (13వ తేదీ) తో పాటు బుధవారం (16వ త… Read More
ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడి రేసులో ఇవాంకా ట్రంప్?: అమెరికానే కీలకంవాషింగ్టన్: అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ ప్రపంచ బ్యాంక్ అత్యున్నత పదవికి జరుగుతున్న రేసులో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. … Read More
పొత్తు కోసం గిలగిల: ఇదీ పవన్ కళ్యాణ్ సత్తా... జగనే చెప్పారు? అదే కీలకమని భావిస్తున్న వైసీపీ!!అమరావతి: జనసేన పార్టీతో పొత్తు కోసం ఏపీలోని అధికార, విపక్షాలు వెంపర్లాడుతున్నాయా? పవన్ కళ్యాణ్ను కలుపుకొని మరోసారి అధికారంలోకి వద్దామని తెలుగుదేశం, ఈ… Read More
భోగి పండుగ విశిష్టత.. ఈ పండుగ ఉండని గ్రామాలెన్నో?విజయనగరం : సంక్రాంతి ముచ్చటైన పండుగ. చిన్నాపెద్దా అందరూ కలిసి ఆనందంగా జరుపుకునే వేడుక. మూడు రోజుల పాటు జరిగే సంక్రాంతి పండుగ కొత్త ఆనందాలను మోసుకొస్తు… Read More
0 comments:
Post a Comment