ఢిల్లీ : విద్యారంగంలో సమూల మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్లు కనిపిస్తోంది. ప్రతిభ ఆధారంగా ఆయా రాష్ట్రాలకు గ్రేడింగ్ ఇస్తామని కేంద్ర మానవ వనరులు, అభివృద్ధిశాఖ మంత్రి జవదేకర్ చేసిన వ్యాఖ్యలు దీనికి బలం చేకూరుస్తున్నాయి. 70 అంశాల ప్రతిపాదికన గ్రేడింగ్ రూపొందించనున్నట్లు ఆయన తెలిపారు. పాఠప్రణాళికలను హేతుబద్దీకరించాల్సిన అవసరముందన్న జవదేకర్.. ఈ ఏడాది నుంచి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2LTvVzK
క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం రాష్ట్రాలకు గ్రేడింగ్.. పుస్తకాల బరువు తగ్గేనా?
Related Posts:
క్రేజీగా కేజ్రీవాల్ చెంప పగులగొట్టింది ఇతనే: క్రేజ్ కోసమేనట!న్యూఢిల్లీ: ఈ ఫొటోలో కొంటెగా నవ్వుతూ కనిపిస్తోన్న ఈ వ్యక్తి పేరు సురేష్. ఢిల్లీ నివాసి. ఈ నెల 4వ తేదీన ఎన్నికల ప్రచారంలో భాగంగా దేశ రాజధానిలో మ… Read More
తప్పుడు వార్తలు ప్రచారం చేసిన మీడియాకు ధన్యవాదాలు .. నన్నెవరూ అరెస్ట్ చెయ్యలేరు .. రవి ప్రకాష్టీవీ9 రవి ప్రకాష్ పై వస్తున్న ఆరోపణలు , రెండు రోజులుగా ఆయన అజ్ఞాతంలో ఉన్నారని వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని చెప్పారు టీవీ 9 సిఈవో రవి ప్రకాష్… Read More
అది ఫ్యామిలీ హాలీడే కాదు : ఆఫిషీయల్ టూరే, నేవీ మాజీ కమాండర్న్యూఢిల్లీ : ఎన్నికల వేళ అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ మధ్య విమర్శలు హద్దులు దాటుతున్నాయి. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఐఎన్ఎస్ విరాట్ నౌకలో పార్టీ చేస… Read More
రవిప్రకాష్ పై విజయ సాయి ఫైర్ ... సమాజాన్ని భ్రష్టు పట్టించిన బ్లాక్ మెయిలర్ , ప్రాసిక్యూట్ చెయ్యండిటీవీ9 సీఈవో రవిప్రకాశ్పై వరుస ట్వీట్లతో వాగ్బాణాలు సంధించారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి . సమాజాన్ని భ్రష్టు పట్టించాడని తీవ్ర పదజాలంతో ఆయన రవి ప్రకా… Read More
నంద్యాలకు పవన్ కల్యాణ్: పోలింగ్ తరువాత తొలిసారి..జనంలోకి!అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ నెలరోజుల తరువాత జనంలోకి రానున్నారు. శనివారం ఆయన కర్నూలు జిల్లా నంద్యాలకు వెళ్లనున్నారు. కిందటి నెల 11… Read More
0 comments:
Post a Comment