నారాయణఖేడ్/హైదరాబాద్ : 'రైతుబంధు' పెట్టుబడి సాయం అందలేదని ఓ రైతు మనస్తాపానికి గురై ఆత్మహత్యకు చేసుకున్నాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం సత్యగామలో చోటుచేసుకుంది. ఎస్సై సందీప్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. 52 సంవత్సరాల రైతు అంతారం ఈర్రెడ్డి కి సత్యగామ శివారులో 8.08 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. పంటలు సక్రమంగా
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2E2LS4x
రైతు ప్రాణం తీసిన రైతుబంధు నిర్లక్ష్యం..!
Related Posts:
దానం ఇస్తే రాజ్ భవన్, చార్మినార్లను కూడా రిజిస్టర్ చేసుకుంటారా? వక్ఫ్ బోర్డుపై హైకోర్టు సీరియస్హైదరాబాద్: దానం చేస్తున్న వ్యక్తికి సదరు ఆస్తిపై హక్కులు ఉన్నాయా? లేదా అన్నది చూడకుండా దానం ఇస్తే చార్మినార్, రాజ్భవన్లను కూడా రిజిస్టర్ చేసుకుంటారా… Read More
మున్సిపోల్స్ కంటే ముందే పరిషత్ పోరు- మంత్రులకు చెప్పేసిన జగన్-అసలు రీజన్ ఇదేఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే రీ షెడ్యూల్ చేసిన మున్సిపల్ ఎన్నికలు సకాలంలో జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్… Read More
ఈడీ మాజీ అధికారి బొల్లినేని శ్రీనివాస గాంధీపై కఠిన చర్యలు: జగన్, సుజనా చౌదరి హైప్రొఫైల్హైదరాబాద్: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మాజీ అధికారి, వస్తు, సేవ పన్ను (జీఎస్టీ) ప్రస్తుత సూపరింటెండెంట్ బొల్లినేని శ్రీనివాస గాంధీపై సెంట్రల్ బోర్… Read More
రాజమండ్రి పాస్టర్: ప్రార్థనల కోసం వెళ్తే..న్యూడ్ వీడియోలు తీశాడు: యువతికి అండగా కరాటే కల్యాణిరాజమహేంద్రవరం: కొన్నేళ్ల పాటు కేరళను కుదిపేసిన పాస్టర్ లైంగిక వేధింపులు, హత్య కేసు తరహాలోనే ఏపీలో మరో ఉదంతం చోటు చేసుకుంది. పెళ్లి చేసుకుంటానని నమ్మిం… Read More
రోడ్డు పక్కన కాలిన గాయాలతో..నగ్నంగా డిగ్రీ విద్యార్థినిలక్నో: ఉత్తర ప్రదేశ్లో మరో దారుణ ఘటన సంభవించింది. ఉన్నవ్లో ఇద్దరు బాలికలు మృతదేహాలుగా కనిపించిన సంఘటనను విస్మరించక ముందే.. అలాంటి ఉదంతమే మరొకటి. ఓ య… Read More
0 comments:
Post a Comment