ఢిల్లీ: గత కొద్ది రోజులుగా అధికారిక వైసీపీకి కొరకరాని కొయ్యగా మారారు ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు. ఇప్పటికే ఆయనపై లోక్సభ స్పీకర్ ఓంబిర్లాకు పార్టీ సభ్యులు ఎంపీలు ఫిర్యాదు చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పేర్కొంటూ అతనిపై అనర్హత వేటు వేయాలంటూ పిటిషన్ ఇచ్చారు. అయితే ప్రస్తుతానికి అది పెండింగ్లో ఉండగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fSfm5e
జేపీ నడ్డాతో రఘురామ భేటీ: ఏపీలో పాలనపై విమర్శలు ..జపింగ్ ఖాయమైందా..?
Related Posts:
చంద్రబాబు క్షమాపణల వ్యూహం- పదేపదే ప్రస్తావన లక్ష్యమిదే- వర్కవుట్ అవుతుందా ?1999 ఎన్నికల సమయంలో ఏపీలో చంద్రబాబు పేరు చెబితే అభివృద్ధికి మారుపేరనే చర్చ జరిగేది. చంద్రబాబు వస్తేనే అభివృద్ధి జరుగుతుందంటూ రాష్ట్రంలో పలు ప్రాజెక్టు… Read More
పల్స్ పోలియో టీకాల పంపిణీ కొత్త తేదీ ప్రకటించిన కేంద్రం- కరోనా వ్యాక్సినేషన్ కోసం మార్పుదేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ఈ నెల 16న ప్రారంభం కాబోతోంది. ఇందుకోసం కేంద్రం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. భారత్కు చెందిన సీరం ఇన్… Read More
sabarimala: Makaravilakku 2021 -శబరిమలలో నేడు మకరజ్యోతి దర్శనం -5వేల మందికేకేరళలోని ప్రఖ్యాత శబరిమల ఆలయంలో నేడు అత్యున్నత ఘట్టం చోటుచేసుకోనుంది. అయ్యప్పస్వామి భక్తులకు ఎంతో పవిత్రమైన మకరజ్యోతి దర్శనం సంక్రాంతి రోజున లభించనుంద… Read More
జగన్కు నిమ్మగడ్డ రూట్ క్లియర్ ? సర్కారు ఊహించినట్లే- అనుకున్నదానికంటే ముందేఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికల నేపథ్యంగా వైసీపీ ప్రభుత్వానికి, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్కూ మధ్య జరుగుతున్న పోరు రోజుకో మలుపు తిరుగుతోంది.… Read More
ISWOTY: ఒలింపిక్స్ పతకంపై ఆశలు చిగురింపజేస్తున్న ఈ యువ షూటర్ మీకు తెలుసా?భారత యువ షూటర్ యశస్విని సింగ్ దేశ్వాల్ ఇప్పుడు తన గురిని టోక్యో ఒలింపిక్స్పై పెట్టారు. 2019లో బ్రెజిల్లోని రియోలో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ ఛాంపియన్… Read More
0 comments:
Post a Comment