ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ వేధింపులపై జోక్యం చేసుకోవాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కోరారు. చట్ట విరుధ్దంగా అరెస్ట్ చేస్తూ.. విపక్ష నేతలను వేధిస్తున్నారని తెలిపారు. ఈ మేరకు గవర్నర్కు చంద్రబాబు లేఖ రాశారు. అధికార పార్టీ నేతలతో కొందరు పోలీసులు అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రాథమిక హక్కుల పునరుద్ధరించాల్సిన అసవరం ఉందన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZIpSGV
చంద్రబాబు లేఖాస్త్రం: జగన్ సర్కార్ వేధింపులు, అరెస్టులపై గవర్నర్కు లేఖ
Related Posts:
అగ్లీ ఫెలో..! వీసా కోసం పెళ్లిళ్ల దందా..! అమెరికాలో చిటుక్కున 80పెళ్లిళ్లు చేసిన ఎదవ..!!వాషింగ్టన్/హైదరాబాద్ : అమెరికా వెళ్లి స్థిరపడిపోదామన్నది అనేకమంది చికాల స్వప్నం. దీన్ని నెరవేర్చుకోవడం కోసం పౌరసత్వం ఉన్న అమెరికన్ని పెళ్లి చేసుకు… Read More
ప్రియురాలు మోసం చేసిందని .. ప్రాణాలు తీసుకున్న యువకుడుప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రాణంతో సమానంగా ప్రేమించిన అమ్మాయి, తనను కాదని వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుందని రై… Read More
ఇండియన్స్ ను తరిమికొట్టాలి : టర్కీ, చైనా, ఇండియా.. శత్రువులు, 74 పేజీల మేనిఫెస్టోలో బ్రెంటాన్న్యూజిలాండ్ : న్యూజిలాండ్ మసీదుల్లో మారణహోమం సృష్టించిన దుండగుడు బ్రెంటాన్ టారాంట్ నరనరాన జాత్యాంహకారం జీర్ణించుకుంది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సహా పశ… Read More
నేడే వైసిపి అభ్యర్దుల జాబితా..! జగన్ సమక్షంలో కీలక చేరికలు : రేపటి నుండి ప్రచారం..!తాజా ఎన్నికల్లో పోటీ చేసే వైసిపి అభ్యర్దుల జాబితా ఈ సాయంత్రం విడుదల అయ్యే అవకాశం ఉంది. వాస్తవంగా ఈ రోజు ఉదయం 10.26 గంటలకు ఇడుపులపాయ వేదికగా … Read More
టిడిపి అభ్యర్ది పై దాడి: గాల్లోకి కాల్పులు : మంత్రాలయం లో టెన్షన్..!రాయలసీమ లో ఎన్నికల వేళ ఉద్రిక్త పరిస్ధితులు ఏర్పడుతున్నాయి. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం పరిధిలోని ఖగ్గలు గ్రామంలో టిడిపి - వైసిప… Read More
0 comments:
Post a Comment