బెజవాడ కక్ష్యల్లో భాగంగా జరగిన హత్యలో కొత్త ట్విస్టులు తెర మీదకు వస్తున్నాయి. బెజవాడలో నాటి వ్యాపారులు నేడు ప్రత్యర్దులుగా మారి హత్యలు చేసుకొనే దాకా వెళ్లారు. హైదరాబాద్లో సంచలనం సృష్టించిన బెజవాడ వ్యాపారి రాం ప్రసాద్ హత్య కేసులో శ్యాం అనే వ్యక్తి తెర మీదకు వచ్చాడు. తానే హత్య చేసానని చెబుతున్నాడు. ఇదే సమయంలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RYzTtO
Monday, July 8, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment