న్యూఢిల్లీ: పుల్వామా దాడి నేపథ్యంలో పాకిస్తాన్కు భారత్ షాక్ మీద షాక్ ఇస్తోంది. ఓ వైపు ఆర్థికంగా, తన వద్ద ఉన్న వనరులతో నరేంద్ర మోడీ ప్రభుత్వం దాయాది దేశాన్ని ఇరుకున పడేస్తూనే, అంతర్జాతీయస్థాయిలో పాకిస్తాన్ను ఏకాకి చేసే ప్రయత్నాలు చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉగ్రవాద సంస్థలపై పాకిస్తాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. రెండు ఉగ్రవాద సంస్థలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XkDHYy
భారత్ దెబ్బ మీద దెబ్బ, దిగొచ్చిన పాకిస్తాన్: హఫీజ్ సంస్థతో పాటు రెండు ఉగ్రవాద సంస్థలపై నిషేధం
Related Posts:
దోమలకు గర్బనిరోదక వాక్సీన్.. వినూత్న ప్రయోగం చేస్తున్న చైనా..!ఇక దోమ జాతి అంతమే..!!బీజింగ్/హైదరాబాద్ : అవినీతీ రహిత సమాజం లాగా దోమ రహిత సమాజాన్ని త్వరలో మనం చూడబోతున్నమా..? అంటే అవుననే సమాదానాలు వినిపిస్తున్నాయి. అందుకోసం చైనా దేశం ఓ… Read More
మరో ప్రభుత్వ హస్టల్ విద్యార్థినికి గర్భం...! నిందితున్ని అరెస్ట్ చేసిన పోలీసులుఒరిస్సాలో మరో ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల విద్యార్ధిని గర్భం దాల్చింది. ఒడిశాలోని కొంధమాల్ జిల్లా బెల్ఘర్ ఠాణా పరిధిలోని ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో ఈ సంఘటన … Read More
క్యాబినెట్ రీ-షఫుల్.. కేసీఆర్ సర్కారులోకి కొత్త మంత్రులు..?మహిళా కోటాలో ఆమె గ్యారెంటీ..?హైదరాబాద్ : తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు సర్కారులోకి కొత్త మంత్రులు రాబోతున్నట్టు తెలుస్తోంది. ఆగస్టు 15 నాటికి మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, సమర్థులకు… Read More
అమ్మతనం మంటగలిసిన వేళ... కుక్కలు చూసి కాపాడిన వైనం...!కుక్కకు ఉన్న విశ్వాసం మనిషిలో సన్నగిల్లుతోందా... కన్నబిడ్డలనే తల్లులు ఎందుకు కడతేర్చుతున్నారు..? కన్నతల్లే బిడ్డను చంపేస్తే చంపి తినాల్సిన కుక్కలు ప్ర… Read More
వైసీపీ ట్రబుల్ షూటర్కే ట్రబుల్స్: శిష్యుడికి ప్రాధాన్యత..ఆయనకు మాత్రం: ఆవేదనలో వైసీపీ సీనవైసీపీ అధికారంలోకి వచ్చి రెండు నెలలు పూర్తి కాలేదు. అయితే..పార్టీలో .. ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలు కొందరు సీనియర్లకు రుచించం లేదు. పార్టీ… Read More
0 comments:
Post a Comment