హైదరాబాద్ : తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు సర్కారులోకి కొత్త మంత్రులు రాబోతున్నట్టు తెలుస్తోంది. ఆగస్టు 15 నాటికి మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, సమర్థులకు చోటిస్తానని, అప్పటి నంచి పూర్తి స్థాయిలో పాలన కొనసాగుతుందని సీఎం చంద్రశేఖర్ రావు లీకులు ఇస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రాన్ని దేశం ఆదర్శంగా తీసుకునేలా సంస్కరణలు చేయబోతున్నట్టు మరో సంచలన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Z2T48B
Saturday, July 20, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment