ఏలూరు: దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పైన అమలాపురం ఎంపీ రవీంద్ర బాబు తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ఆయన ఇటీవలే టీడీపీని వీడి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. చింతమనేనిదిగా చెబుతోన్న వీడియోపై స్పందించారు. దళితులపై వెధవకూతలు కూస్తే నాలుక కోస్తానని హెచ్చరించారు. నీతో పాటు కులగజ్జి ఉన్న నేతలందరికీ బుద్ధి చెబుతామని వ్యాఖ్యానించారు. దళితులు రాజకీయాలకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SiBFVd
వెధవకూతలు కూస్తే నాలుక కోస్తా: చింతమనేనికి టీడీపీ నుంచి వైసీపీలో చేరిన ఎంపీ హెచ్చరిక
Related Posts:
టిటిడిలో కొత్త ఫైట్: ఛైర్మన్ వర్సెస్ ఈవో ..సెలవులో సింఘాల్ : జేఈవో మాత్రం కదలరు..!తిరుమల తిరుపతి దేవస్థానంలో కొత్త వివాదం మొదలైంది. ఇప్పుడు వివాదం ధర్మకర్తల మండలి..ఉన్నతాధికారుల మధ్య విభేదాలు తలెత్తాయి. ధర్మకర్తల మండ… Read More
ఇంటర్లో ఫెయిల్ .. ఐఐటీ లో కూడా ఫెయిల్ అవుతానని గన్ తో కాల్చుకుని ఇంటర్ విద్యార్ధి బలిహైదరాబాద్లో నేరెడ్మెట్లో ఇంటర్ విద్యార్ధి అనుమానాస్పదంగా మృతి చెందారు. అయితే కుటుంబ కలహాలతో తండ్రి కుమారుడిని కాల్చి చంపారని తొలుత వార్తలు వచ్చాయి.… Read More
మసూద్ అజార్పై ఐక్యరాజ్యసమితి ఆంక్షల విధింపునకు చైనా గ్రీన్ సిగ్నల్..?పుల్వామా దాడుల వెనక మాస్టర్ బ్రెయిన్ మసూద్ అజార్ను అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చి ఆంక్షలు విధించాలని పలు దేశాలు ఐక్యరాజ్యసమితి భద్రతామండలిపై ఒత… Read More
జిమ్ చేస్తే జీవం పోయింది..!హైదరాబాద్ : అతి సర్వత్ర వర్జయేత్ అన్నారు పెద్దలు. అంటే చేసే పని ఏదైనా హద్దు దాటితే అనర్థానికి దారి తీస్తుంది. ఇలాగే ఫిట్నెస్ పెంచుకునేందుకు ఓ యువకుడు… Read More
దీనంగా దత్తత తీసుకుంటారు..! దారుణమైన దందా చేయిస్తున్నారు దరిద్రులు..!!జగిత్యాల/హైదరాబాద్ : ముక్కుపచ్చలారని అనాథ బాలికలను పెంచుకుంటామంటూ దత్తత తీసుకుంటారు! వారిని తీసుకొచ్చి తమ పిల్లలుగా తప్పుడు పత్రాలు సృష్టిస్తారు. వారి… Read More
0 comments:
Post a Comment