Monday, February 18, 2019

ప్రతీకారం మొదలెట్టిన సైన్యం.. పుల్వామా దాడి \"మాస్టర్ మైండ్\" ఖేల్ ఖతం

పుల్వామా : పుల్వామా ఉగ్రదాడితో ప్రతీకారేచ్ఛకు సన్నద్ధమైంది సైన్యం. ముష్కరుల దొంగదెబ్బకు సరైన సమాధానం చెప్పేందుకు రెడీ అయింది. ఆ క్రమంలో జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఇద్దర్ని మట్టుబెట్టింది. పుల్వామా ఉగ్రదాడిలో మాస్టర్ మైండ్ అయిన రషీద్ ఘాజీతో పాటు మరో టెర్రరిస్టు కమ్రాన్ ను కాల్చి చంపింది సైన్యం. సోమవారం నాడు తెల్లవారుజామున

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2NcsLrv

Related Posts:

0 comments:

Post a Comment