ఢిల్లీ : బ్యాంకు ఉద్యోగులు మరోసారి సమ్మె సైరన్ మోగించారు. దీంతో ప్రభుత్వ రంగ బ్యాంకులు మరోసారి మూతపడనున్నాయి. ఉద్యోగులు సమ్మెబాట పట్టడంతో 2 రోజులు బ్యాంకుల సేవలు నిలిచిపోనున్నాయి. ఈనెల 8, 9 తేదీల్లో సమ్మెకు పిలుపునివ్వడంతో బ్యాంకింగ్ కార్యకలాపాలు స్తంభించనున్నాయి. వేతన సవరణతో పాటు పెన్షన్, ఉద్యోగ భద్రత తదితర డిమాండ్లతో ఏఐబీఈఏ (
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2TxKQSR
2రోజులు మళ్లీ బ్యాంకులు బంద్.. 8,9 తేదీల్లో సమ్మె.. 30 రోజుల్లో మూడుసార్లు..!
Related Posts:
సచిన్ వర్సెస్ గెహ్లాట్: అప్పటివరకు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయొద్దు: స్పీకర్కు హైకోర్టు సూచనజైపూర్: రాజస్థాన్ హైకోర్టులో సచిన్ పైలట్ కేసులో విచారణ ముగిసింది. శుక్రవారం రోజున కేసుకు సంబంధించిన తీర్పును వెలువరిస్తామని ధర్మాసనం పేర్కొంది. అప్పటి… Read More
కూల్డ్రింక్లో మత్తు మందు.. వైసీపీ ఎంపీ భర్త వసూళ్లు.. జగన్ సన్నిహితుడికి లంచం.. జోని కుమారి సంచలనంఅధికార వైసీపీకి చెందిన కీలక నేత, మాల మహానాడు మహిళా విభాగం బాధ్యురాలైన జోని కుమారి ఆత్మహత్యాయత్నం ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సొంత పార్టీ నేతలే … Read More
ఏపీలో కరోనా కల్లోలం: వారంలో 20 వేల పాజిటివ్ కేసులు, దేశంలో కరోనా కేసుల్లో ఐదో స్థానం..ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఆదివారం ఒక్కరోజు 5 వేల 41 కేసులు నమోదవడంతో ఆందోళన నెలకొంది. ఇప్పటివరకు మహారాష్ట్ర, … Read More
వైసీపీ యువనేత బర్త్ డే వేడుకతో 45 మందికి కరోనా పాజిటివ్, సామాన్యులకే నిబంధనలా, లోకేశ్ ఫైర్వైసీపీ యువనేత బర్త్ డే పార్టీలో కరోనా కలకలం రేగింది. 45 మందికి పాజిటివ్ రావడంతో హై టెన్షన్ నెలకొంది. మరికొందరీ ఫలితాలు రావాల్సి ఉంది. ఈ క్రమంలో అధికార… Read More
పులివెందులలో సీబీఐ దర్యాప్తు- వివేకా కుటుంబ సభ్యుల వాంగ్మాలం సేకరణ..మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు నాలుగో రోజుకు చేరుకుంది. ఇప్పటికే మూడురోజులుగా పులివెందులలో మకాం వేసిన సీబీఐ అధికారుల బృ… Read More
0 comments:
Post a Comment