ఢిల్లీ : ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ మైనింగ్ ఉచ్చులో చిక్కుకోనున్నారా? ఇసుక తవ్వకాలతో ఆయనకు సంబంధం ఉందా? ఇలాంటి ప్రశ్నలకు సీబీఐ ఆరోపణలు ఊతమిస్తున్నాయి. మైనింగ్ అక్రమాల్లో అఖిలేశ్ పాత్ర ఉందనేది సీబీఐ వాదన. ఈమేరకు ఆయన విచారణ ఎదుర్కొనే అవకాశముంది.ఇసుక తవ్వకాల్లో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలొచ్చిన నేపథ్యంలో ఢిల్లీతో పాటు దాదాపు 12
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2CSZU87
Sunday, January 6, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment