అస్సాం: అస్సాంలో విషాదం చోటుచేసుకుంది. కల్తీ మద్యం సేవించి 66 మంది టీ తోటల్లో పనిచేసే కార్మికులు మృతి చెందారు. ఒక్క గోలఘాట్ జిల్లాలోనే 39 మంది మరణించారు. వారాంతపు వేతనం వచ్చాక వీరంత మద్యం సేవించారు. ఇక మద్యం సేవించిన చాలామంది అస్వస్థతకు గురయ్యారు. వీరందరినీ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. రెండు వారాల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GGgkng
అస్సాంలో విషాదం... ఈ మద్యం సేవించి 66 మంది కార్మికులు మృతి
Related Posts:
కర్మ కాలి జగన్ సీఎం అయ్యారు..ఏడాది పాలన బాగోలేదని మీ వాళ్ళే చెప్తున్నారు :టీడీపీ నేతల ధ్వజంఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై టీడీపీనేతలు విరుచుకుపడుతున్నారు. తాజాగా అయ్యన్నపాత్రుడు తదితరులు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి… Read More
జగన్ పేషీలో అధికారి డ్రైవర్ సహా ఐదుగురికి కరోనా: సచివాలయంలో 10కి చేరిన బాధితులు..ఏపీ సచివాలయంలో కరోనా భయాలు మరింత పెరిగాయి. ఇప్పటికే ఐదుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో వారిని గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత… Read More
Coronavirus: లైంగిక దాడి, త్రిమూర్తులు అరెస్టు, క్వారంటైన్ లో 24 మంది పోలీసులు, అదీలెక్క!బెంగళూరు: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి దెబ్బకు ఎప్పుడు ఎవరికి ఆ వ్యాధి సోకుతుందో ఆ దేవుడే చెప్పాలి. కరోనా వైరస్ కట్టడి కోసం ప్రయత్నిస్తున్న వైద్యుల… Read More
భారత్ లో ఆన్ లైన్ ఓటింగ్ కు పెరుగుతున్న డిమాండ్లు: ఇదే మంచి తరుణమంటున్న నిపుణులు..భారత్ లో ఆన్ లైన్ ఎన్నికల డిమాండ్ పాతదే అయినా వివిధ కారణాలతో ప్రభుత్వాలు, ఎన్నికల సంఘం తిరస్కరిస్తూ వచ్చాయి. అయితే కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో బయో … Read More
24 గంటల్లో 210 పాజిటివ్ కేసులు: ఏపీలో కొనసాగుతోన్న కరోనా కేసుల ఉధృతి...ఆంధ్రప్రదేశ్లో కూడా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఒకరోజులో ఏపీలో 210 పాజిటివ్ కేసులు రికార్డవడం ఆందోళన కలిగిస్తోంది. వీరిలో రాష్ట్రానికి చెంద… Read More
0 comments:
Post a Comment