ఢిల్లీ : అసంఘటిత రంగంలోని కార్మికులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. నెలనెలా పింఛను అందించే విధానం అమలు చేసేందుకు సిద్ధమైంది. ప్రపంచంలోనే అతిపెద్ద పింఛను స్కీమ్ గా ఇది గుర్తింపు పొందనుంది. లోక్సభలో కేంద్ర ఆర్థిక శాఖ తాత్కాలిక మంత్రి పీయూష్ గోయల్ ప్రవేశపెట్టిన బడ్జెట్ మేరకు.. అసంఘటిత రంగంలోని దాదాపు 10 కోట్ల మందికి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2CXDeCj
కార్మికులకు శుభవార్త : నెలనెలా 3వేల పింఛను.. ప్రపంచంలోనే పెద్దది
Related Posts:
భువనగిరిలో బిగ్ ఫైర్ యాక్సిడెంట్.. భారీగా ఆస్తినష్టం..!భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. భువనగిరి ఇండస్ట్రియల్ ఏరియాలోని ఓ కెమికల్ కంపెనీలో ఆదివారం అర్ధరాత్రి దాటాక మంటలు చె… Read More
జనసేన పార్టీః మరో 32 మంది అభ్యర్థుల జాబితా వెల్లడి..అయిదు లోక్ సభ స్థానాలు కూడా!అమరావతిః జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మరో జాబితాను విడుదల చేశారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత ఈ జాబితా విడుదలైంది. రాష్ట్రంలో … Read More
బాబోయ్ ఎండలు .. పెరుగుతున్న ఉష్ణోగ్రతలుహైదరాబాద్ : ఎండలు మండిపోతున్నాయి. మార్చి రెండో వారంలోనే భానుడు భగభగమండిపోతున్నాడు. ఇక రానున్న రెండు నెలలు పరిస్థితి ఎలా ఉంటుందోననే భయం జనాలను వెంటాడు… Read More
కరీంనగర్ ప్రచార సభలో కేసీఆర్ సంచలనం .. అవసరమైతే కొత్త జాతీయపార్టీ పెడతాతెలంగాణ సీఎం కేసీఆర్ లోక్ సభ ఎన్నికల ప్రచారాన్ని తనకు అచ్చొచ్చిన కరీంనగర్ జిల్లా నుండి ప్రారంభించారు. కరీంనగర్ ప్రచార సభలో కేసీఆర్ కాంగ్రెస్, బిజేపిలప… Read More
లోక్సభ సమరం.. నేటి నుంచే నామినేషన్ల పర్వంహైదరాబాద్ : లోక్సభ ఎన్నికల సమరానికి సమయం దగ్గరపడుతోంది. వచ్చే నెల 11వ తేదీన పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో నామినేషన్ల పర్వానికి తెరలేచింది. 18.03.2019 (… Read More
0 comments:
Post a Comment