ఢిల్లీ : అసంఘటిత రంగంలోని కార్మికులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. నెలనెలా పింఛను అందించే విధానం అమలు చేసేందుకు సిద్ధమైంది. ప్రపంచంలోనే అతిపెద్ద పింఛను స్కీమ్ గా ఇది గుర్తింపు పొందనుంది. లోక్సభలో కేంద్ర ఆర్థిక శాఖ తాత్కాలిక మంత్రి పీయూష్ గోయల్ ప్రవేశపెట్టిన బడ్జెట్ మేరకు.. అసంఘటిత రంగంలోని దాదాపు 10 కోట్ల మందికి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2CXDeCj
కార్మికులకు శుభవార్త : నెలనెలా 3వేల పింఛను.. ప్రపంచంలోనే పెద్దది
Related Posts:
వృద్ధ నేతల స్పీచ్లతో అమరావతి కష్టం- ఎల్లుండి తాడిపత్రిలో దీక్ష చేస్తానని జేసీ ప్రకటనఅనంతపురం జిల్లా తాడిపత్రితో రాష్ట్రంలో జరుగుతున్న పలు ఘటనలపై టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి ఇవాళ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో ఆయన అమరావతి ఉద్య… Read More
గోదావరి జిల్లాల్లో సర్ ఆర్థర్ కాటన్ని ఇప్పటికీ దేవుడిలా ఎందుకు పూజిస్తున్నారు? ఆయనకు తోడుగా నిలిచిన తెలుగు ఇంజనీర్ ఎవరు?‘నిత్య గోదావరీ స్నాన పుణ్యదోయోమహమతిః, స్మరామ్యాంగ్లేయ దేశీయం కాటనుం తం భగీరథం’ ఇదీ నేటికీ గోదావరి వాసులు నిత్యం స్మరించే శ్లోకం. అపర భగీరుథుడైన ఆంగ్లే… Read More
కేంద్రానికి రైతుల మరో షాక్- ఈసారి రిపబ్లిక్ డే పరేడ్కు దీటుగా ట్రాక్టర్ల పరేడ్కు ప్లాన్కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని చుట్టూ నిరసనలు చేస్తున్న రైతు సంఘాలు తమ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయాలని నిర్… Read More
Nurse: అంబులెన్స్ లో అబ్బాయితో అదరగొట్టిన ఆంటీ, దెబ్బకు ఏరియానే హడల్, పంచాయితీతో క్లైమాక్స్ !చెన్నై/ కన్యాకుమారి: ప్రభుత్వ ఆసుపత్రిలో 38 ఏళ్ల మహిళ నర్సుగా, 23 ఏళ్ల యువకుడు 108 అంబులెన్స్ డ్రైవర్ గా పని చేస్తున్నారు. అసలే పర్యాటక కేంద్రంలోని కొ… Read More
420 జగన్ రెడ్డికి సవాల్ విసిరితే 840 మొరుగుతోంది .. ఏ1 కి దమ్ము ధైర్యం లేదా : సాయిరెడ్డికి లోకేష్ పంచ్ఆలయాలపై దాడులు, విగ్రహ ధ్వంస ఘటనల వెనుక టీడీపీ ఉందని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలతో మొదలైన రాజకీయ దుమారం చిలికి చిలికి గాలివానగా మారుతోం… Read More
0 comments:
Post a Comment