న్యూఢిల్లీ: కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోకుండా చూసుకునే బాధ్యత మీదే అని మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సూచించారు. ఆపరేషన్ కమలకు అవకాశం ఇస్తే మొదటికే మోసం వస్తుందని, ఎమ్మెల్యేలు జారిపోకుండా చూసుకునే బాధ్యత మీదే అని సిద్దరామయ్యకు రాహుల్ గాంధీ సూచించారు. ఢిల్లీలో రాహుల్ గాంధీతో మాజీ సీఎం సిద్దరామయ్య భేటీ అయ్యారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2G1CkZs
Friday, February 1, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment