పార్లమెంట్ సమావేశాల్లో ఓటాన్ అకౌంట్ పెట్టకుండా ఫుల్ బడ్జెట్ పెట్టేలా చూస్తున్నారని..ఓటాన్ అకౌంట్ కోసం ఒత్తిడి చేయాలని ఎంపీలకు చంద్రబాబు సూచించారు. దాడుల ద్వారా ప్రత్యర్థులను భయపెట్టాలని చూస్తున్నారని, హర్యానా, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎంలపై సీబీఐ, ఈడీలతో దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. ఈవీఎంల విషయంలో కేంద్రం స్పందించడం లేదని విమర్శించారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RQZW9B
ఓట్ ఆన్ ఎకౌంట్ కోసం ఒత్తిడి చేయండి: ఇవియం ల పై పోరాటం : ఎంపీలకు బాబు నిర్ధేశం..!
Related Posts:
టిడిపి 7 గురు ఎమ్మెల్సీలు ఖరారు : అశోక్బాబు కు చోటు : అన్నీ స్థానాలు ఏకగ్రీవమే..!నామినేషన్లు సమయం ముగుస్తున్న వేళ..టిడిపి అధినేత అర్ద్రరాత్రి ఎమ్మెల్సీ అభ్యర్దులను ఖరారు చేసారు. మొత్తం ఏడుగురు అభ్యర్దులను ప్రకటించారు. అంద… Read More
భారీ ఫైర్ యాక్సిడెంట్.. ఎస్ఐ చొరవతో 500 మంది విద్యార్థులు సేఫ్హైదరాబాద్ : ఓ ఎస్ఐ చూపిన చొరవ.. 500 మంది విద్యార్థులను కాపాడింది. సమయస్ఫూర్తితో వ్యవహరించి చిన్నారుల ప్రాణాలను కాపాడారు. హైదరాబాద్ కాటేదాన్ ఇండస్ట్రియ… Read More
సుందరీకరణతో యాదాద్రికి నూతన శోభ .. ఏకతల విమాన గోపురాల పనులు ప్రారంభం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా, అంతర్జాతీయ ఆధ్యాత్మిక దివ్యక్షేత్రంగా యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం పునర… Read More
రైల్వే జోన్ ప్రకటించారు..అయినా: ఆదాయానికి రెడ్ సిగ్నల్ : రెండు జోన్లుగా ఏపి జిల్లాలు..!ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీని పై బిజెపి హర్షం వ్యక్తి చేస్తోంది. ఇదే సమయంలో ఈ … Read More
దేశభక్తిని చాటుకున్న జంట .. పుట్టిన బిడ్డకు 'మిరాజ్' అని నామకరణంరాజస్థాన్ కు చెందిన ఒక జంట దేశం పై తమకున్న భక్తిని చాటుకుంది. పుల్వామా ఉగ్రదాడులకు ప్రతీకార దాడిగా సర్జికల్ స్ట్రైక్ చేసి భారత్ సత్తా చాటుకుంది. ఈ సర్… Read More
0 comments:
Post a Comment