ముఖ్యమంత్రి హోదాలో ఏపి సీయం చంద్రబాబు ఢిల్లీలో దీక్షకు దిగాలని భావిస్తున్నారు. ఏపికి కేంద్రం అన్యాయం చేస్తుందని కొంత కాలంగా చెబుతూ వస్తున్న ముఖ్యమంత్రి..ఇక ఇప్పుడు జరిగే పార్లమెంట్ సమావేశాలు కేంద్రానికి చివరివి కావటంతో..ఇక ఎన్నికల ముందు ఢిల్లీలో దీక్ష చేయటం ద్వారా అటు జాతీయ స్థాయిలో..ఇటు రాష్ట్ర స్థాయిలో ఏపి సమస్యలకు గుర్తింపు రావటంతో పాటుగా.వైసిపికి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2CJq7oi
ఢిల్లీలో చంద్రబాబు దీక్ష : కేంద్రానికి- జగన్ కి చెక్ : పొలిటికల్ ఇమేజ్ లక్ష్యంగా..!
Related Posts:
2 ఏళ్లలో 3000కు పైగా ఎనౌకంటర్లు... 7000 మంది క్రిమినల్స్ అరెస్ట్... ఎక్కడో తెలుసా...?ఉత్తర ప్రదేశ్ అంటే ఒకప్పుడు నేరాలు,ఘోరాలకు కేరాఫ్ అడ్రస్గా ఉండేది ..కాని రెండు సంవత్సరాల్లోనే పరిస్థితి మారింది. ముఖ్యంగా బీజేపీ ముఖ్యమంత్రిగా యోగి అ… Read More
ఆనాడు ఎడ్లబండి..నేడు లాంచ్ ప్యాడ్: ఫోటోలు పెట్టి మరీ ఇస్రోకు నెటిజెన్ల ప్రశంసలుఅంతరిక్షరంగంలో భారత్ మరో రికార్డు సృష్టించింది. చంద్రుని దక్షిణ ధృవంపై చోటుచేసుకుంటున్న పరిణామాలను స్టడీ చేసేందుకు ప్రతిష్టాత్మక చంద్రయాన్ -2ను పంపింద… Read More
ఆస్తి కోసం అమ్మకు వేధింపులు.. మల్కాజిగిరి కోర్టు సంచలన తీర్పు..!హైదరాబాద్ : ఆస్తుల కోసం బంధాలు కనుమరుగవుతున్నాయి. కన్నోళ్లను వేధించే కలికాలం వచ్చింది. ఆస్తుల ముందర పేగుబంధం కూడా పలచనైపోతున్న కాలమిది. డబ్బు వ్యామోహం… Read More
నా రాజీనామాపై నా కంటే మీడియాకే ఎక్కువ ఆసక్తి ఉన్నట్టుంది: కుమారస్వామిబెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి తన పదవికి రాజీనామా చేస్తారంటూ వచ్చిన వార్తలు ఒక్కసారిగా కలకలం పుట్టించాయి. రాజకీయంగా … Read More
జగన్ హామీ విస్మరణ..నిరసన: రోడ్డెక్కిన మహిళా కార్మికుల అరెస్టు: ఉద్యమం దిశగా అడుగులు..!ముఖ్యమంత్రి జగన్ తాను మాట ఇస్తే తప్పనని చెబుతారు. కానీ, తమకు ఇచ్చిన హామీని విస్మరించారంటూ ఆందోళన కు దిగారు మధ్నాహ్న భోజన కార్మికులు. మధ్యహ… Read More
0 comments:
Post a Comment