హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవదని తెలంగాణ రాష్ట్ర సమితి నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, టీడీపీ నేతలు మనుషుల నీడను చూసి కూడా భయపడతారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు స్థానంలో ఎవరు ఉన్నా ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. షర్మిలా! నీ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2FMwSJl
'ఎన్నికల్లో బాబుకు చుక్కలే, ఓడించేందుకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ వెయిటింగ్, ప్రతిపక్ష హోదా రాదు'
Related Posts:
బయటకు రాను... గృహ నిర్భంధంలోనే ఉంటాము...! మహబుబా ముఫ్తి, ఒమర్ అబ్దుల్లా...!జమ్ము కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత గృహ నిర్భంధంలోకి వెళ్లిన కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు మహబుబా ముఫ్తి, ఓమర్ అబ్ధుల… Read More
అమిత్ షా తదుపరి లక్ష్యం మావోయిస్టులేనా..? నక్సలిజంపై మోడీ సర్కార్ స్టెప్ ఏంటి..?గత కొంత కాలంగా సైలెంట్గా ఉన్న మావోయిస్టులు మళ్లీ పంజా విసిరేందుకు స్కెచ్ వేస్తున్నారా...? ఈ సారి వారి లక్ష్యం పెద్దదిగా ఉండనుందా..? 2019 ఎన్నికల తర్వ… Read More
కశ్మీర్లో రెచ్చిపోయిన ముష్కరులు.. ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి ...శ్రీనగర్ : జమ్ముకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దుచేసి .. విభజించాక పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతున్న తరుణంలో ముష్కరులు రెచ్చిపోయారు. ఈ నెల 5న కశ్మీర్ విభ… Read More
బెంగళూరు ఎయిర్ పోర్ట్ లో మరో రన్ వేబెంగళూరు: దక్షిణాది రాష్ట్రాల్లో అత్యంత రద్దీ ఎయిర్ పోర్ట్ లల్లోఒకటైన బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరో రన్ వే సిద్ధమైంది. విమానాశ్రయానిక… Read More
కన్నతల్లి కసాయిగా మారి.. కూతురును బస్సు కిందకు తోసి.. ఏం కష్టమొచ్చిందో పాపం..!హైదరాబాద్ : కన్నతల్లి ఉన్మాదిలా మారింది. కన్న కూతురును బస్సు కిందకు తోసేసింది. ఏం కష్టం వచ్చిందో ఏమో గానీ మొత్తానికి ఆ తల్లి కన్నబిడ్డను అత్యంత పైశాచి… Read More
0 comments:
Post a Comment