హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవదని తెలంగాణ రాష్ట్ర సమితి నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, టీడీపీ నేతలు మనుషుల నీడను చూసి కూడా భయపడతారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు స్థానంలో ఎవరు ఉన్నా ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. షర్మిలా! నీ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2FMwSJl
'ఎన్నికల్లో బాబుకు చుక్కలే, ఓడించేందుకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ వెయిటింగ్, ప్రతిపక్ష హోదా రాదు'
Related Posts:
గులాబీ పార్టీలో పదవుల పంపకాలు షురూ..! కష్టపడ్డ వారికి నామినేటెడ్ పదవులు రెడీ..!!హైదరాబాద్ : అదికార గులాబీ పార్టీలో పదవుల పందారం మొదలు కాబోతోంది. మంచి రోజులు లేవు కాబట్టి ప్రకటనలో జాప్యం జరుగుతున్నట్టు తెలుస్తోంది. పదవు… Read More
ఉత్తరం వైపు తలపెట్టి పడుకోకూడదా?: సైంటిఫిక్ ఆధారాలు: ఎలానో తెలుసుకోండిడా.యం.ఎన్.చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు ,ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు -9440611151 జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్… Read More
బాలకృష్ణ ఎన్ని తీసినా అది సగమే, లక్ష్మీస్ ఎన్టీఆర్ పాట బాధ కలిగించింది: లక్ష్మీపార్వతిచిత్తూరు/తిరుపతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు లక్ష్మీపార్వతి బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. హింద… Read More
గర్భిణీపై దాడి...! అంగన్వాడీ ఆయాపై వేటుఖమ్మం : గర్భిణీపై అమానుషంగా దాడి చేసిన అంగన్వాడీ ఆయాపై వేటు పడింది. టేకులపల్లి మండలం మద్దిరాల తండాలో జరిగిన ఘటనపై ఐసీడీఎస్ పీడీ ఝూన్సీలక్ష్మీబాయి విచ… Read More
'అఖిలప్రియ తెలుసుకోవాల్సింది చాలా ఉంది, ఈ విషయం చంద్రబాబు వద్దకు వెళ్లింది'కర్నూలు: మంత్రి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గన్మెన్లను తిరస్కరించడంపై హోంమంత్రి చినరాజప్ప బుధవారం నాడు స్పందించారు. ఈ సందర్భంగా ఆమెకు చురకలు … Read More
0 comments:
Post a Comment